Home » అయోధ్య రామమందిరం లో పవన్ కళ్యాణ్.. సెల్ఫీ వైరల్..!

అయోధ్య రామమందిరం లో పవన్ కళ్యాణ్.. సెల్ఫీ వైరల్..!

by Sravya
Ad

ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామ మందిరం లో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఆలయం లో రామ్ లల్లా విగ్రహానికి ప్రధాన నరేంద్ర మోడీ తొలి పూజ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు తో పాటు పలువురు సినీ ప్రముఖులు సుప్రసిద్ధ క్రీడాకారులు కూడా విచ్చేశారు తెలుగు రాష్ట్రాల నుండి ప్రఖ్యాత నటుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకి ఒక్క రోజు ముందే చేరుకున్నారు. భగవంతుని దర్శించుకున్నారు.

Advertisement

Advertisement

ఈ మేరకు ఆయన ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పైగా ఫోటోని కూడా షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా లో పంచుకున్నారు. రామ కార్యం అంటే రాజ కార్యం ప్రజా కార్యం అని అన్నారు. అలానే జైశ్రీరామ్ అని అయోధ్య మందిరంతో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. విపరీతంగా ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading