Home » అయోధ్య లో పాత రాముడు విగ్రహాన్ని ఏం చెయ్యబోతున్నారు..?

అయోధ్య లో పాత రాముడు విగ్రహాన్ని ఏం చెయ్యబోతున్నారు..?

by Sravya
Ad

అయోధ్యలోని బాలరాముడు ప్రాణ ప్రతిష్టకి మరికొన్ని గంటలే ఉంది. సరిగా మధ్యాహ్నం 12 29 గంటలకే ప్రధాన నరేంద్ర మోడీ ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. తర్వాత 1:15 కి దేశ ప్రజల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించబోతున్నారు. ఈ కార్యక్రమం లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు రాబోతున్నారు దీంతో ఉత్తర ప్రదేశ్ లో పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

Advertisement

అయితే ఈ క్రమంలో అయోధ్యలో ఇన్నాళ్లు పాత మందిరంలో ఉన్న పాత బాల రాముడు విగ్రహాన్ని ఏం చేస్తున్నారు అనేది వైరల్ అవుతోంది. దీనిపై తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందించింది సోమవారం గర్భ గుడిలో కొత్తగా ప్రతిష్టించిన బాల రాముడు విగ్రహానికి ఎదురుగా పాత విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. పాత విగ్రహం దాదాపు 6 అడుగులు ఎత్తు ఉందని 30 అడుగుల దూరం ఉన్న వాళ్ళ కి కూడా కనపడదని అందుకే కొత్త విగ్రహాన్ని పెట్టబోతున్నట్లు చెప్పారు దాదాపు 1800 కోట్ల తో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading