Home » షాకిచ్చిన నాంపల్లి కోర్టు.. హీరో వెంకటేష్, రానా లపై కేసు నమోదు..!

షాకిచ్చిన నాంపల్లి కోర్టు.. హీరో వెంకటేష్, రానా లపై కేసు నమోదు..!

by Sravya
Ad

నాంపల్లి కోర్టు ఒక పెద్ద షాక్ ని ఇచ్చింది. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ యంగ్ హీరో రానా కి నాంపల్లి కోర్టు లో గట్టి షాక్ ఏ తగిలింది. అసలు ఏం జరిగిందనే విషయానికి వచ్చేస్తే… ఫిలిం కిచెన్ కూల్చివేతే కేసు లో నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఇక ఈ కేసు కి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. వెంకటేష్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, దగ్గుబాటి రానా మీద కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలని జారీ చేసింది.

Advertisement

venkatesh rana

venkatesh rana

కోర్టు ఆదేశాలను దిక్కరించి కూల్చివేతకి పాల్పడ్డారని నందకుమార్ క్రి*మి*న*ల్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోట్ల విలువ బిల్డింగ్ ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని పిటిషన్ లో తెలిపారు. కోర్టు విచారణ జరిపింది. ముగ్గురు పై ఐపిసి సెక్షన్ 448, 452, 385, 380,506 120 b కింద కేసు ని నమోదు చేయాలని చెప్పింది.

Advertisement

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading