Home » సమంతతో శోభనం సీన్ చూసిన నాగ చైతన్య షాక్..!

సమంతతో శోభనం సీన్ చూసిన నాగ చైతన్య షాక్..!

by Sravya
Ad

టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలను రీ రిలీజ్ చేశారు. అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మనం మూవీని రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మనం మూవీ ని చూడడానికి దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో పాటుగా నాగచైతన్య థియేటర్ కి వెళ్లారు. అయితే ఈ క్రమంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. హీరోయిన్ సమంతతో శోభనం సీన్ రాగానే చైతన్య రియాక్షన్ వైరల్ గా మారింది.

Advertisement

2014లో రిలీజ్ అయిన మనం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మూడు తరాల అక్కినేని హీరోలు ఈ సినిమాలో నటించారు. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. చివర్లో అఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ విధంగా అక్కినని హీరోలు అందరూ మనం మూవీలో భాగమయ్యారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో విక్రమ్ కుమార్ ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచారు. సమంత ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. నాగచైతన్య సమంత భార్య భర్తలుగా ప్రేమికులుగా రెండు విభిన్నమైన పాత్రలు చేశారు మనం మూవీ రీ రిలీజ్ కి హాజరైన నాగచైతన్య సమంతతో ఫస్ట్ నైట్ సీన్ రాగానే కొంత అసహనం ఫీల్ అయ్యారు.

Advertisement

ఆయన కోపం ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నాగచైతన్య 2021లో విడాకులు తీసుకున్నారు విడాకులు తర్వాత సమంత నాగచైతన్య కలిసి నటించిన లేదు. వారు ఓ సినిమాలో చేస్తారని పుకార్లు వినిపించాయి. అవి పుకార్లుగానే ఉన్నాయి. విడాకుల మీద నాగ చైతన్య ఎప్పుడు మాట్లాడలేదు. సమంత మాత్రం పరోక్షంగా తన కోపాన్ని నాగచైతన్య మీద ప్రదర్శించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకు విడిపోయారు. ఇందుకు కారణాలు ఏంటో తెలియదు. సమంత ఈ విషయంలో విమర్శలను ఎదుర్కొంది. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయని పిల్లలు కనడం ఇష్టం లేదని కుటుంబ విలువలు పాటించట్లేదని ఇలా అనేక అనేకం విన్నాం.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading