Home » ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి.. చిరంజీవి ట్వీట్…!

ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి.. చిరంజీవి ట్వీట్…!

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ని కూడా చేసేసారు. రామ మందిరాన్ని కూడా అద్భుతంగా ముస్తాబు చేశారు ఈ ప్రారంభోత్సవానికి ఇప్పటికే సినీ సెలబ్రిటీల్లో చాలామంది వచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇన్విటేషన్ అందింది తాజాగా దీనిపై చిరంజీవి స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు చరిత్రను సృష్టిస్తుంది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘటం ఇది.

Advertisement

Advertisement

నిజంగా అద్భుతమైన అనుభూతి అయోధ్యలో రామ్ లల్లా పట్టాభిషేకాన్ని చేసేందుకు ఈ ఆహ్వానాన్ని భగవంతుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నానని చిరంజీవి పోస్ట్ చేశారు. ఆ దివ్యమైన చిరంజీవి హనుమంతుడు అంజనాదేవి కొడుకే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కొడుకు చిరంజీవికి అమూల్యమైన క్షణాలను చూసే బహుమతి ఇచ్చినట్లు నాకు అనిపిస్తుందని ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది అని చిరంజీవి అన్నారు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు అని చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading