Home » WI VS IND TOUR : కెప్టెన్‌గా పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు

WI VS IND TOUR : కెప్టెన్‌గా పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు

by Bunty
Ad

టీమిండియా ఈ మధ్యకాలంలో గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీం ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో ఏగంగా 209 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది.

Advertisement

ఇక ఇలాంటి తరుణంలో వెస్టిండీస్ టూర్ కు బయలుదేరింది టీమిండియా. ప్రస్తుతం వెస్టిండీస్ కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ వెస్టిండీస్ టూర్ లో… రెండు టెస్ట్ లు, ఐదు టి20 లు మరియు మూడు వన్డేలు ఆడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ జట్టు జరిగే టి20 సిరీస్ కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. వెస్టిండీస్ తో జరిగే టి20 సిరీస్ లకు హార్దిక్ పాండ్యాను మరోసారి కెప్టెన్గా నియామకం చేసింది బీసీసీఐ. అలాగే.. టీ20 మ్యాచ్‌ లకు తెలుగు తేజం తిలక్‌ వర్మ ను కూడా సెలక్ట్‌ చేసింది బీసీసీఐ.

Advertisement

జట్టు వివరాలు ఇవే

భారత T20I జట్టు: ఇషాన్ కిషన్ (wk), శుబ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (VC), సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా (C), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఇవి కూడా చదవండి

టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Praveen Kumar : టీమిండియా బౌల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ కారుకు ప్ర‌మాదం

Visitors Are Also Reading