Home » టాలీవుడ్ లో తండ్రీ కొడుకుల ప‌క్క‌న హీరోయిన్లుగా న‌టించిన ముద్దుగుమ్మ‌లు వీరే..!

టాలీవుడ్ లో తండ్రీ కొడుకుల ప‌క్క‌న హీరోయిన్లుగా న‌టించిన ముద్దుగుమ్మ‌లు వీరే..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు మొదట కొడుకుల‌తో నటించిన తర్వాత తండ్రుల‌ పక్కన హీరోయిన్లుగా నటించారు. ఇక మరికొంతమంది మొదట తండ్రుల‌ పక్కన హీరోయిన్ గా నటించి ఆ తర్వాత కొడుకుల‌ పక్కన హీరోయిన్ గా నటించారు. ఇక మ‌రికొంత‌మంది ఒకే కుంటుంబంలోని బాబాయ్ అబ్బాయ్ ల‌తో క‌లిసి న‌టించారు. అలా తండ్రీ కొడుకులతో…బాబాయ్ అబ్బాయ్ ల‌తో కలిసి నటించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.


అతిలోక సుందరి శ్రీదేవి దాదాపు సీనియర్ హీరోలు అందరి సరసన నటించింది. శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావు పక్కన హీరోయిన్ గా చేసింది. అదేవిధంగా నాగార్జున హీరోగా నటించిన ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా సినిమాల్లోనూ నటించి అలరించింది.

Advertisement

కాజల్ అగర్వాల్ మగధీర సినిమా లో రాంచరణ్ కు హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 సినిమాలో హీరోయిన్ గా నటించింది.


రకుల్ ప్రీత్ సింగ్ నాగచైతన్య హీరోగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా లో నటించింది. అదేవిధంగా నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Advertisement

ALSO READ : నేను జోక్ చేశా.. సారీ సైనా..సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణలు…!


హీరోయిన్ శ్రీయ‌ బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా లో హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా ఎన్టీఆర్ తో నా అల్లుడు సినిమా చేసింది.


హీరోయిన్ తమన్నా రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు జోడిగా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో హీరోయిన్ గా నటించింది.


జెనీలియా వెంకటేష్ పక్కన సుభాష్ చంద్రబోస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా రానా పక్కన నా ఇష్టం సినిమా లో హీరోయిన్ గా నటించింది.


అనుష్క శెట్టి వెంకటేష్ పక్కన చింతకాయల రవి సినిమా లో హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా రానాకు జోడీగా రుద్రమదేవి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

also read : గ్యాస్ సిలిండ‌ర్ పేలితే 50ల‌క్ష‌లు…! ప్ర‌తి భార‌తీయుడు తెలుసుకోవాల్సిన 10 హ‌క్కులు ఇవే..!

Visitors Are Also Reading