Home » గోదుమ‌ల‌కు బ‌దులు క‌ర్ర‌పెండ‌లం తినాల‌ని ఆదేశ అధ్య‌క్షుడు చెప్పారు ఎందుకో తెలుసా..?

గోదుమ‌ల‌కు బ‌దులు క‌ర్ర‌పెండ‌లం తినాల‌ని ఆదేశ అధ్య‌క్షుడు చెప్పారు ఎందుకో తెలుసా..?

by Anji
Ad

ప్రపంచవ్యాప్తంగా గోధుమల ధరలు రోజు రోజుకు విప‌రీతంగా పెరుగుతున్న తరుణంలో దేశ ప్రజలందరూ కర్రపెండలం తినాలని యుగాండా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రధానంగా లభించే కసావా (కర్ర పెండలం), యామ్ అనేవి రెండు దుంప జాతికి చెందిన కూరగాయలు. భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , వంటి రాష్ట్రాలలో కసావా దొరుకుతుంది. దాదాపు సంవత్సరం పొడవునా ఈ దుంప లభిస్తోంది. ఇది చాలా చౌకగా లభించడమే కాకుండా పేద వారి ఆహారం అని కూడా పేరు.

Advertisement

ఆఫ్రికాలో మరొక‌ ప్రముఖ దుంప యామ్. ఇది చూడటానికి కందగడ్డ మాదిరిగానే ఉంటుంది. దీనిని ద కింగ్ ఆఫ్ క్రాఫ్ సలీం రచయిత చినువా అచెబె అని అభివర్ణించాడు. యామ్ పంట కోత కోసం చాలా మంది ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. దీని కొత్త పంట తినడానికి నూతన దుస్తులు ధరించి మ‌రీ ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతిరోజు తినే ఆహార పదార్థాల్లో కర్రపెండలం అనేది ముఖ్యమైన‌ది. పేదలకు అందుబాటు ధరల్లోనే ఇది లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జీవన సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో గోధుమల‌కు ధీటుగా కర్ర పెండలంను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని యుగండా అధ్యక్షుడు యోవెరీ ముసెవెని ప్రజలను కోరాడు. వేల రొట్టెలు లేకపోతే మువోగో తినండి అని ప్రజలకు చెప్పారు.

ముసెవెని చేసిన ఈ వ్యాఖ్యలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆయన వద్ద అసలు ప్రణాళిక ఏదీ లేదని విమర్శకులు పేర్కొంటున్నారు. 1960లో ఘన ప్రతిపాదిత పన్నుల పెరుగుదలను తగ్గించుకునే ప్రయత్నంలో అప్పటి ఆర్థిక మంత్రి మాట్లాడారు. పన్నుల పెరుగుదల ప్రభావం అనేది పేద వారిపైన అస‌లు పడదు. ఎందుకంటే వారు కర్ర పెండలము ప్రాసెస్ చేయడం ద్వారా లభించే పిండి తింటారు. సగం కప్పు గారి పిండికి నీటిని చేర్చితే బాగా ఉబ్బిపోయి సరిపడా ఆహారం గా మారుతుందన్నారు. అన్నం రొట్టెలు, ఇతర ఫ్యాన్సీ ఆహార పదార్థాలను వారు తినరనే అంశాన్ని మంత్రి చెప్ప‌క‌నే చెప్పారు. ఆ సమయంలో ముఖ్య ఆహారంగా గారి నీ పరిగణించేవారు. చాలా చౌకగా లభించే పేదల నింపే ఆహారపదార్థం.

Advertisement


ఆ తర్వాత చాలా ఏళ్లకు పెరుగుతున్న ఆహార ధరల గురించి మాట్లాడిన ఓ మంత్రి బియ్యం ఇతర ఆహార పదార్థాలకు కూడా ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎల్లప్పుడూ కొకొంటె తినవచ్చని చెప్పారు. కర్రపెండలం పిండితో కోకొంటే తయారు చేస్తారు. దీనితో తయారు చేసే అన్ని ఆహార పదార్థాలను పేదలు తినే ఆహారంగా పిలుస్తారని.. తాను కూడా కర్రపెండలం తిన్నానని మూసెవెని చెప్పారు. దీని అంతారార్థం ఏమిటంటే.. తినడానికి ఎవరు కూడా సిగ్గు పడకూడదని అర్థం. కర్రపెండలం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా ప్రచారం చేశారు. కసావా(క‌ర్ర పెండ‌లం) దుంపలో విటమిన్ సి, కాపర్ సమృద్ధిగా ఉంటాయని వెల్ల‌డించారు.

అదేవిధంగా గారికి పేదవారి ఆహారం అనే ముద్ర అస‌లు లేనేలేదు. కానీ టిఫిన్ బాక్సుల్లో గారి నీ తీసుకొని విద్యార్థులందరూ స్కూల్ లకు వెళ్తారు. ఈ పిండితో చేసే ర‌క‌ రకాల ఆహారాలను సోకింగ్ అని పిలుస్తారు. చాలా సులభంగానే ఈ ఆహార పదార్ధాలు తయారవుతాయి. గారి పిండిలో నీరు, చక్కెర వేసి, పాలు పోసి బాగా కలిపితే సరిపోతుంది. ఇక రుచికరమైన కడుపు నింపే స్నాక్ తయారవుతుంది. ఈ పిండితో చేసే మరొక వంటకం ప్రసిద్ధి చెందింది. కప్పు పిండిలో నీటిని చిలకరించి సాఫ్ట్ గా చేసుకోవాలి. టేబుల్ స్పూన్ పెప్పర్ సాస్.. సార్డిన్ టిన్ వేసి బాగా కలిపితే మరో రుచికరమైన ఆహారం తయారవుతుంది. ఘ‌నాకు చెందిన దిగ్గజ క్యాటరర్ గారి ఫోటోతో ఒక రెసిపీ నీ రూపొందించినప్పుడు గారి నిజంగా ఒక హార్ట్ క్విజన్ గా మారిపోయిందనే చెప్ప‌వచ్చు. తయారు చేసిన వంటకాన్ని 70 లో ప్రధాని కోఫి అబ్రిఫా బుసియా ఆతిథ్యం ఇచ్చిన అధికార విందు లో వడ్డించే ఆహారంగా మారిపోయింది.

కర్ర పెండలం తో తయారయ్యే వంటకాలు కొన్ని వంటకాలుగా రూపాంతరం చెందాయి. వాటిని తినడం గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. 1965 బానిసలు తినే ఆహారం ఫ్యాన్సీ ఆహారంగ మారిపోయింది. గణ కు చెందిన కొంతమంది కేటరర్లు నాకు వెళ్లి కేవలం కర్రపెండలం తో తయారయ్యే వంటకాలు కు సంబంధించిన రెస్టారెంట్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. క్రేన్ సంక్షోభం ముగిసేనాటికి కర్రపెండలం అనేది ఆఫ్రికా వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తినే ఆహారం మారుతుంది అని ఆశిస్తున్నా.

Also Read :

పెళ్లి జ‌రిగిన కొద్ది సేప‌టికే అబ్బాయిగా మారిన వ‌ధువు.. షాక్ కు గురైన వ‌రుడు..!

అచ్చం నయనతారలా ఉన్న ఈ అందమైన భామ ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే ..!

Visitors Are Also Reading