Home » ఇద్దరు పిల్లలను వదిలి స్టూడెంట్ తో పారిపోయిన భార్య…భర్త అలా చేయడం తో మైండ్ బ్లాక్….!

ఇద్దరు పిల్లలను వదిలి స్టూడెంట్ తో పారిపోయిన భార్య…భర్త అలా చేయడం తో మైండ్ బ్లాక్….!

by AJAY
Ad

రాను రాను మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. బిజీ లైఫ్ స్టైల్ లో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఏడడుగులు నడిచి జీవితాంతం కలిసి ఉంటామని బాస చేసుకున్న వాళ్ళు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత భర్త తో పాటు పిల్లలను వదిలి ప్రియుడి తో కలిసి వెళ్ళిపోయింది.

ఇవి కూడా చదవండి: మీకు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే మీ కిడ్నిలో రాళ్లు వ‌చ్చిన‌ట్టే జాగ్ర‌త్త‌..!

Advertisement

దాంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మహిళ తో పాటు ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన చెన్నై లో చోటు చేసుకుంది. చెన్నై కి చెందిన బీర్ మొయినుద్దీన్ ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. అతడికి బంధువు అయిన కాదర్ యువకుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.

Advertisement

ఇవి కూడా చదవండి: భర్తతో రమ్యకృష్ణ విడిపోయారా…? డివోర్స్ పై ఓపెన్ అయిన కృష్ణ వంశీ…!

ఈ క్రమంలో మొయినుద్దీన్ కాదర్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయితే బాల్యం లోనే కాదర్ మేనకోడలు అయేషా తో మొయినుద్దీన్ కు పరిచయం ఉంది. దాంతో మళ్ళీ ఇద్దరూ క్లోజ్ అయ్యారు. అంతే కాకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ తరవాత విషయం బయటకు తెలిస్తే తమను విడదీస్తారు అని భావించి ఇంటి నుండి పారిపోయారు.

కాదర్ అయేషా ను తీసుకుని కార్వార్ ప్రాంతానికి వెళిపోయాడు. అయేషా తన ఇద్దరు పిల్లలను భర్త వద్దనే వదిలి ప్రియుడి తో జంప్ అయ్యింది. ఈ విషయం పై భర్త ఫిర్యాదు తో రంగం లోకి దిగిన పోలీసులు ఆ జంట ను వెతికి పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి: ప్ర‌తి రోజు ప‌రిగ‌డుపున ఈ డ్రింక్ తాగితే చాలు.. మీ పొట్ట క‌ర‌గ‌డం ఖాయం..!

Visitors Are Also Reading