Home » విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లిన చంద్ర బాబు..!

విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లిన చంద్ర బాబు..!

by Sravya
Ad

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ లోని సిఐడి కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకున్నారు చంద్రబాబు. ఇన్నర్ రింగ్ రోడ్డు మద్యం ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబు కి ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే బెయిల్ ఇచ్చిన హైకోర్టు దర్యాప్తు ని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది.

Advertisement

Advertisement

వారం లోగా లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచికత్తు ఇచ్చారు. ఉచిత ఇసుక కేసు లో సిఐడి అధికారుల కి పూచికత్తు బ్యాండ్ సమర్పించారు. తర్వాత ఐఆర్ఐ కేసు లో కుంచన పల్లి మద్యం కేసు లో గుంటూరు సిఐడి కార్యాలయాలకి పూచికత్తు బాండ్లు సబ్మిట్ చేయనున్నారు. ఇక ఇది ఇలా ఉంటే విజయవాడ కార్యాలయానికి ఆయన వస్తున్నారని విషయం పార్టీ కార్యకర్తలు తెలుసుకున్నారు పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా అక్కడి కి వెళ్లి నినాదాలు చేశారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading