Home » నటి జమునను టాలీవుడ్ నుంచి 3ఏళ్ళు నిషేధించారు.. కారణం తెలిస్తే షాకవుతారు..!!

నటి జమునను టాలీవుడ్ నుంచి 3ఏళ్ళు నిషేధించారు.. కారణం తెలిస్తే షాకవుతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి మేటి నటి హీరోయిన్ జమున అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఆమె అప్పట్లో చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయింది. అప్పట్లో ఈమె ఘటనకు ఎంతోమంది అభిమానులు ఉండేవారు. అలాంటి టాలెంటెడ్ నటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరోల సరసన నటించవద్దని నిషేధం విధించారట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అప్పట్లో జమున ఏదైనా సినిమా షూటింగ్ ఉందంటే సమయపాలన పాటిస్తూ రెగ్యులర్ గా వస్తూ ఉండేదట.. కానీ ఒకటి, రెండు సమయాల్లో కొన్ని పనుల వల్ల షూటింగ్ కీ ఆలస్యంగా వచ్చిందట..

Advertisement

ALSO READ:చిరంజీవి, బాలకృష్ణ, బ్రహ్మానందం,విజయశాంతి మరో 15 మంది సెలబ్రిటీలు ఆ విమాన ప్రమాదంలో చిక్కుకున్నారని తెలుసా..?

Advertisement

ఈ నేపథ్యంలో జమునకు చాలా పొగరు అని కొందరు విమర్శలు చేశారట.. అలా చేయడమే కాకుండా ఏ.ఎన్.ఆర్ మరియు ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి జమునను తీసుకోవద్దని వారు అన్నారట.. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు లేని సమయంలో హిందీ ఇండస్ట్రీలో సినిమాలు చేసి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంలోనే నాగిరెడ్డి మరియు చక్రపాణి ఇతర నిర్మాతలు సినీ ప్రముఖులతో మాట్లాడి వచ్చిన వివాదాలను సద్దుమణిగేలా చేసి మళ్లీ హీరోయిన్ జమునను తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చేలా చేశారట.. దీని తర్వాత జమున నటించిన గులేబకావళి, గుండమ్మ కథ తదితర చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి..

అలాంటి జమున ఇప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. టీవీ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటారు. జమున మాతృభాష కన్నడ అయినా తెలుగు,తమిళ్, కన్నడ,హిందీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాంటి సీనియర్ నటి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది.. ఇప్పటికే ఆమె 200కు పైగా చిత్రాలు చేసి రికార్డ్ క్రియేట్ చేసుకుంది.

ALSO READ:30 ఏళ్లు దాటిన మ‌హిళ‌లు ఈ ఐదు ర‌కాల ప‌రీక్ష‌లు త‌ప్ప‌క చేయించుకోండి

Visitors Are Also Reading