Home » అక్కినేని అమల వల్ల నరకం అనుభవించా…. హీరోయిన్ సమంత కామెంట్స్ ?

అక్కినేని అమల వల్ల నరకం అనుభవించా…. హీరోయిన్ సమంత కామెంట్స్ ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కినేని నాగచైతన్య మాజీ భార్య అయినా హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హీరోయిన్ సమంత చేసిన తాజా సినిమా ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికాకు వెళ్ళింది సమంత.

Advertisement

అమెరికాకు వెళ్లిన ప్రతిసారి… నాగచైతన్య తల్లి అయిన దగ్గుబాటి లక్ష్మీని అమెరికాలో కలుస్తుందట సమంత. ఇందులో భాగంగానే ఇటీవల కూడా సమంత… దగ్గుబాటి లక్ష్మితో విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిందట. ఆ కుటుంబంలో అందరూ విచిత్రమైన మనుషులు ఉన్నారని… ముఖ్యంగా అక్కినేని అమల వల్ల నరకం అనుభవిస్తానంటూ వెల్లడించిందట టాలీవుడ్ హీరోయిన్ సమంత. ఇంట్లో వాళ్ళ మాట విని… నాగచైతన్య కూడా అనేక కండిషన్స్ పెట్టాడని… అటు అమలా కూడా ఇలాగే చేసేదంటూ వెల్లడించిందట సమంత.

Advertisement

పెళ్లి తర్వాత సినిమాలు కూడా ఆపేయాలని… నాగచైతన్య వేధించినట్లు కూడా సమంత చెప్పుకొచ్చిందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని నాగచైతన్య మరియు సమంత వివాహం 2017 సంవత్సరంలో జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడివిడిగా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి 

చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!

Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

Visitors Are Also Reading