Home » పవన్ కళ్యాణ్‌ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్

పవన్ కళ్యాణ్‌ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్

by Bunty
Published: Last Updated on
Ad

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి… ఆనాటి కాలంలోనే కాలజ్ఞానం గురించి కాలపత్ర గ్రంథాలలో రాసి అందరిని ఆశ్చర్యపరచాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం… మన ప్రపంచంలో ముఖ్యంగా ఇండియాలో ఆయన చెప్పినట్లు చాలా విషయాలు జరిగాయి. కరోనా రూపంలో విషగాలి వస్తుందని గతంలోనే బ్రహ్మంగారు చెప్పారు.

Advertisement

 

ఆయన చెప్పినట్లుగానే 2019-2020 కాలంలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడ లాడించిన సంగతి తెలిసిందే. అలాగే పంది కడుపులో ఆవు పిల్లా పుట్టడం.. అతివృష్టి మరియు అనావృష్టిలు చోటు చేసుకోవడం ఇలా ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలపై బ్రహ్మంగారు చెప్పిన ఓ విషయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రమున పవనుడు వచ్చినయా… రాజ వారసత్వం నశించినయా ! అనే పదాన్ని తన కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసి పెట్టారు. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవనుడు వచ్చినయా అంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

Advertisement

అంటే వచ్చే ఏడాది ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖండ విజయంతో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని… కాలజ్ఞానం ప్రకారం చెబుతున్నారు కొంతమంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పై ఏపీలో వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో వారాహి పేరుతో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్… ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగినా… వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని కొంతమంది చెబుతున్నారు. ఇదే సమయంలో కాలజ్ఞానం చెప్పిన విషయాన్ని కూడా కొంతమంది వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

 

Visitors Are Also Reading