Home » రాత్రి అయితే చాలు ఆ హీరోలు ఇద్దరు రూమ్ కు రమ్మంటారు.. తాప్సి షాకింగ్ కామెంట్స్ !

రాత్రి అయితే చాలు ఆ హీరోలు ఇద్దరు రూమ్ కు రమ్మంటారు.. తాప్సి షాకింగ్ కామెంట్స్ !

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైపోయారు చాలామంది హీరోయిన్స్. అలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లలో తాప్సీ కూడా ఒకరు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి.

Advertisement

మంచు మనోజ్ హీరోగా చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలు అడుగు పెట్టింది హీరోయిన్ తాప్సి పన్ను. ఈ సినిమా తర్వాత.. ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్ వదిలేసి.. బాలీవుడ్ కు చెక్కేసింది హీరోయిన్ తాప్సి. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది హీరోయిన్ తాప్సి.

Advertisement

ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ తాప్సి కాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు హీరోయిన్ తాప్సి తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని పేర్కొంది. కొంతమంది బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు… తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని వెల్లడించింది. కొంతమంది హీరోలు అయితే అర్ధరాత్రి తమ రూమ్ కు రావాలని తనను టార్చర్ పెట్టారని హీరోయిన్ తాప్సి వెల్లడించింది. కానీ దానికి నేను ఒప్పుకోకుండా.. నా టాలెంటును నిరూపించుకొని ఇప్పుడు స్టార్ గా ఎదిగానని స్పష్టం చేసింది తాప్సి.

Visitors Are Also Reading