Home » 41 రోజులు రిసార్ట్ లో ఉండి 3.2 లక్ష‌ల బిల్లు క‌ట్ట‌కుండా జంప్!

41 రోజులు రిసార్ట్ లో ఉండి 3.2 లక్ష‌ల బిల్లు క‌ట్ట‌కుండా జంప్!

by Azhar
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన రాజేష్ అనే వ్య‌క్తి బెంగ‌ళూరులోని ఒక రిసార్ట్ లో 41 రోజుల పాటు బ‌స చేసి …ఆ బిల్ క‌ట్ట‌కుండా సిబ్బందికి తెలియ‌జేయ‌కుండా వెళ్లిపోయాడ‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది.

Advertisement

Advertisement

రాజేష్ త‌న‌ను తాను రియ‌ల్ట‌ర్ గా ప‌రిచ‌యం చేసుకొని 2020 నుండి ఆ రిసార్ట్ రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్ అయ్యాడు. మొద‌ట్లో 3-4 రోజుల కొర‌కు వ‌చ్చి స్టే చేసి వెళ్లిపోయేవాడు. ఆ త‌ర్వాత దాదాపు రెండు నెల‌ల పాట్లు స్టే చేసి 8 ల‌క్ష‌ల బిల్ పే చేశాడు. సెప్టెంబర్ 30 త‌ర్వాతి నుండి బిల్ ను పే చేయ‌కుండా అక్క‌డి నుండి జంప్ అయ్యాడ‌ట‌! ఆ రిసార్ట్ లో ఒక రోజుకు ఛార్జ్ 7850 రూపాయ‌లు. అయితే రాజేష్ గురించి ఎంక్వైరీ చేయ‌గా…. రాజేష్ గ‌తంలో చాలా మందిని మోసం చేశాడ‌ట‌.!

Visitors Are Also Reading