Home » పూజ హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం.. బాధ పడుతూ పోస్ట్..!

పూజ హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం.. బాధ పడుతూ పోస్ట్..!

by Sravya
Ad

పూజ హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పూజా హెగ్డే వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని తెలుపుతూ పూజ హెగ్డే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన అమ్మమ్మ తో కలిసి దిగిన ఫోటోల ని పంచుకుంది. ‘వుయ్ మిస్ యు అజి అని’ ఆమె పోస్ట్ చేసింది. ఒక బాధాకరమైన ఎమోజి ని కూడా పెట్టింది. దీంతో ఆమె ని నెటిజెన్స్ ఓదారుస్తున్నారు. రెండు రోజుల క్రితం పూజ హెగ్డే సిస్టర్ భూమి శెట్టి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి లో తన ఫ్యామిలీ తో కలిసి బాగా ఎంజాయ్ చేసింది పూజ హెగ్డే.

Advertisement

Advertisement

ఆ సంతోషం ఎక్కువ రోజులు క్యారీ అవ్వకుండానే పెళ్లి లో సంతోషంగా గడిపిన అమ్మమ్మ వెళ్లిపోయింది ఫ్యామిలీని విషాదం లోకి నెట్టేసింది ఇది ఇలా ఉంటే పూజ హెగ్డే ఇది వరకు వరుస సినిమాలతో ప్రేక్షకులకి బాగా దగ్గరయిపోయింది తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ఒకప్పుడు సక్సెస్ అందుకున్న పూజ హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading