Home » యుద్దంలో భ‌ర్త మ‌ర‌ణించాక‌…… ఆర్మీలో చేరిన భార్య‌.

యుద్దంలో భ‌ర్త మ‌ర‌ణించాక‌…… ఆర్మీలో చేరిన భార్య‌.

by Azhar
Ad

2018లో కాశ్మీర్ లోని కుల్గామ్ లో టెర్ర‌రిస్ట్ ను మ‌ట్టుబ‌ట్టే క్ర‌మంలో భార‌త సైనికుడు దీప‌క్ నైన్వాల్ గాయ‌ప‌డ్డాడు. 40రోజులు పాటు హాస్పిట‌ల్ లో చికిత్స తీసుకున్న త‌ర్వాత మ‌ర‌ణించాడు. స‌రిగ్గా ఈ సంఘ‌ట‌న జ‌రిగిన 3 సంవ‌త్స‌రాలు దీప‌క్ భార్య జ్యోతి ఇండియ‌న్ ఆర్మీలో చేరింది. ప్ర‌స్తుతం చెన్నైలో ట్రైనింగ్ లో ఉంది జ్యోతి.

Advertisement

Advertisement

ఆర్మీలో చేరిన అనంత‌రం… నా భ‌ర్త ఈ గౌర‌వాన్ని గిప్ట్ గా ఇచ్చిపోయాడు. అదే గౌర‌వాన్ని నేను ముందుకు తీసుకెళ‌తాను అని చెప్పింది. హాస్పిట‌ల్ లో ఉన్నప్పుడే దీప‌క్ త‌న భార్య ఆర్మీలో జాయిన్ అయితే బాగుంటుంద‌ని చెప్పాడ‌ట‌. భ‌ర్త కోరిక మేర‌కు జ్యోతి ఇండియ‌న్ ఆర్మీలో చేరింది. జ్యోతికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

పిల్ల‌ల‌తో జ్యోతి :

దీప‌క్ ఫైల్ ఫోటో:

Visitors Are Also Reading