Home » రూ. 5 నాణెంతో ఇలా చేస్తే.. ఆర్థిక ఇబ్బందులు మాయం

రూ. 5 నాణెంతో ఇలా చేస్తే.. ఆర్థిక ఇబ్బందులు మాయం

by Bunty
Ad

కోవిడ్ కార‌ణంగా ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో స‌త‌మ‌తం అవుతున్నారు. అయితే వారు త‌మ ఆర్థిక ఇబ్బందుల నుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా క‌ళ‌లు కంటుంటారు. ఒకే సారి ధ‌న‌వంతున్ని కావాల‌ని.. ఆర్థిక ఇబ్బందులు అన్నీ మాయం కావాల‌ని అలా జ‌రిగిపోవాలి అని అనుకుంటారు. కానీ ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టి వారి జీవితం ఇంకా స‌మ‌స్యాత్మ‌కం గా మారిపోతుంది. అలాంటి వారికి ఒక చిన్న ఉపాయం ఇందులో చూద్దం. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అన్ని మాయం కావాలంటే.. ఒక ఒక రూ. 5 నాణేం ఉంటే స‌రిపోతుంది. ఈ రూ. 5 నాణేంతో ఒకే సారి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొల‌గి ధ‌నవంతులు అయిపోతారు. అది ఎలాగో చూద్దం.

Advertisement

Advertisement

పేద‌రికంలో న‌లిగిపోతూ.. అప్పుల భారంతో ఇబ్బందులు ప‌డుతున్న వారు రూ. 5 నాణేంతో ఒక చిన్న ప‌ద్ద‌తి చేస్తే మంచి రోజులు వ‌స్తాయి. ఇంట్లోని పూజా గ‌దిలో ఒక క‌ల‌శంలో బియ్యం నింపాలి. బియ్యంతో నింపి ఉన్న క‌ల‌శంలో రూ. 5 నాణాన్ని ఉంచాలి. త‌ర్వాత రూ. 5 నాణేంతో ఉన్న క‌ల‌శాన్ని ప్ర‌తి రోజూ పూజించాలి. ఇలా ప్ర‌తి రోజూ పూజించ‌డం వ‌ల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మాయం అవుతుంది. అలాగే మ‌న‌కు సంపాద‌న ఎక్కువ రావాలంటే శుక్ర‌వారం రోజు రాత్రి పూజ గ‌దిలో ఒక క‌ల‌శాన్ని ఉంచి.. అందులో రూ. 5 నాణాన్ని ఉంచాలి.

అలాగే క‌ల‌శం పై కుంకుమ‌తో స్వ‌స్తిక్ గుర్తును గీసి ప్ర‌తి రోజు పూజించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. అలాగే మ‌రో చిట్క కూడా ఉంది. రూ. 5 నాణేం పై మ‌న పేరు లో మొద‌టి అక్ష‌రాన్ని కుంకుమతో రాయాలి. దాన్ని మ‌న ఇంటి పై క‌ప్పు పై ఒక రోజు ఉంచాలి. త‌ర్వాత ఆ రూ. 5 నాణేన్ని ఒక ఎర్ర‌టి వ‌స్త్రంలో క‌ట్టి ప‌ర్సు లో ఉంచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి మ‌న పై క‌రుణ చూపుతుంది.

Visitors Are Also Reading