Home » కుమారి ఆంటీ మీద కేసు నమోదు.. అండగా సందీప్ కిషన్..!

కుమారి ఆంటీ మీద కేసు నమోదు.. అండగా సందీప్ కిషన్..!

by Sravya
Ad

కుమారి ఆంటీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయిపోయింది. ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుకుండా ఒక ఫుడ్ స్టాల్ ని నడుపుతూ తక్కువ ధరకే మంచి భోజనాన్ని అందిస్తోంది కుమారి ఆంటీ. 13 ఏళ్లగా ఈ బిజినెస్ ని సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా యూట్యూబ్ లో ఈమె ఫుడ్ వీడియోలు చేసి ఫుడ్ బాగుందంటూ వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. దీనితో కుమారి ఆంటీ బండి వద్దకి అందరు బారులు తీరారు సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ లైక్స్ కోసం ఆమెతో పాటుగా ఇంటర్వ్యూలు చేశారు.

Advertisement

Advertisement

రెండు రోజుల క్రితం సందీప్ కిషన్ కుమారి ఆంటీ బండి దగ్గరికి వెళ్లి ఊరు పేరు భైరవకోన ప్రమోషన్స్ చేశారు. ఆమె బండి వద్ద ఎక్కువమంది ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని కుమారి ఆంటీ పై కోర్టులో కేసు నమోదు చేశారు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీలులేదని వారి ఫుడ్ స్టాల్ కారణంగా రోడ్డు బ్లాక్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ట్రక్ ని సీజ్ చేశారు సందీప్ కిషన్ నేను నా టీం ఆమెకి సపోర్ట్ గా ఉంటామని పోస్ట్ చేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading