Home » భారతీయులు అఘోరాలుగా ఎందుకు మారాలనుకుంటున్నారో తెలుసా..?

భారతీయులు అఘోరాలుగా ఎందుకు మారాలనుకుంటున్నారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

అఘోరాలు శవాలతో శృ*** చేయడం, న** తిరగటం, శవాలను తినటం చేస్తారు. అయితే సైన్స్ కూడా వారికి సపోర్ట్ చేస్తుంది. అఘోరాలు చేసేది సరైనదే అని సైన్స్ అంటోంది. అందుకే ఈ కారణం వల్ల అందరూ అఘోరాలుగా మారాలి అనుకుంటున్నారు. మనకు అఘోర అనే మాట వినగానే శరీరం మీద బూడిద పూసుకున్న వాళ్ళే గుర్తుకొస్తారు. వాళ్లు శరీరం మీద బూడిద ఎందుకు పూసుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనుషులు అఘోరాలు గా మారాలని ఎందుకు అనుకుంటారంటే ఆత్మ పరిశీలన కోసం. అఘోరాలు శివుడే అన్నింటికీ మూలాధారం అని గట్టిగా నమ్ముతారు. వాళ్లకున్న లై** క  కో**లు తీర్చుకోవడానికి శవాలతో శృ** * చేస్తారు.

Advertisement

తమలో వున్న సిగ్గుని పోగొట్టటానికి న**గా ఉంటారు. ఇలా ఒక్కొక్కటిగా తమ ఫీలిం* ని పోగొట్టుకోవాలని చూస్తారు. ఆ ఫీలిం* ని నాశనం చేసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు పట్టించుకోకుండా ఉండటాన్ని సాధిస్తారో అప్పుడు వాళ్ళ ఆత్మ సదాశివుడు అవుతుందని నమ్ముతారు. దానితోనే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. అఘోరాలు శరీరానికి బూడిద రాసుకోవడానికి మూడు కారణాలున్నాయి. వాళ్ళ నమ్మకం ప్రకారం శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి .ఆ ఏడు చక్రాలపై శవాల బూడిద రాయడం వల్ల ఆధ్యాత్మిక చింతన వేగవంతం అవడానికి సహాయం చేస్తుంది. చాలామంది అఘోరాలు నరభక్షకులు అని అంటారు. అంటే వాళ్లు మనుషుల మాంసం తింటారు. ఈ మాంసం తినడానికి మనుషులను చం*రు కేవలం స్మశానంలోని శవాలను మాత్రమే తింటారు. సైంటిఫిక్ గా చూస్తే మన పూర్వీకులు మనుషులను తినేవారు. మనిషి లో చాలా రకాల న్యూట్రిషియన్స్ ఉంటాయి. ఆహారాన్ని కాకుండా మనిషినే ఆహారంగా తింటే నెలరోజుల వరకు ఆహారం తినకుండా ఉండవచ్చు. అందుకనే అఘోరాలు మనిషిని నెల రోజులు ఆకలి లేకుండా ధ్యానంలో ఉంటారు.

Advertisement

ALSO READ;

ఆస్ట్రేలియా అమ్మాయి..బీహార్ అబ్బాయి….ప్రేమ పెళ్ళిలో ఎన్ని ట్విస్టులో….!

షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే 3 రోజుల్లో షుగర్ తగ్గి పోవడం ఖాయం.

 

Visitors Are Also Reading