Home » అమిత్ షా పర్యటన రద్దు అవ్వడానికి ఇదే కారణం: కిషన్ రెడ్డి

అమిత్ షా పర్యటన రద్దు అవ్వడానికి ఇదే కారణం: కిషన్ రెడ్డి

by Sravya
Ad

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయిన విషయం తెలిసిందే తాజాగా దీని గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించడం జరిగింది. శనివారం ఆయన పార్టీ కార్యాలయం లో మీడియా తో మాట్లాడారు అత్యవసర పనులు వలన అమిత్ షా పర్యటన వాయిదా అయిందని చెప్పారు. ఈ నేపథ్యం లో ముందే ఫిక్స్ చేసుకున్న కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాదు లోని నిర్వహించిన సభ లను, సమావేశాలు కూడా రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.

Advertisement

Advertisement

ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల ని లైట్ తీసుకున్నా బిజెపి పార్లమెంట్ ఎన్నికల మీద సీరియస్ గా ఫోకస్ పెట్టింది 12 స్థానాలపై దృష్టి సారించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బిజెపి అయితే ఈ క్రమం లోనే అమిత్ షా ని రంగం లోకి దింపి మూడు సభల్లో పాల్గొనే వ్యూహాలని బిజెపి రచించింది అయితే కొన్ని అత్యవసర పనుల మీద అమిత్ షా పర్యటన రద్దు అయింది. దీంతో మరో తేదీకి మార్చినట్లు తెలుస్తోంది అమిత్ షా తెలంగాణలో త్వరలో పర్యటించే అవకాశం ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading