Home » ఒంటరి మహిళలను టార్గెట్ చేసి.. ఇప్పటికి ఐదుగురు రామస్వామి చేతిలో బలి..!

ఒంటరి మహిళలను టార్గెట్ చేసి.. ఇప్పటికి ఐదుగురు రామస్వామి చేతిలో బలి..!

by Sravya
Ad

సినిమాటిక్ రేంజ్ లో ఈ వ్యక్తి దారుణాల కి పాల్పడుతున్నాడు. వికారాబాద్ జిల్లాలో జరిగిన మహిళ కేసులో సంచలన విషయాలు బయట పడ్డాయి. నిందితుడు బాబు అలియాస్ రామస్వామిని పోలీసులు సీరియల్ కిల్లర్ అని గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. రామస్వామి ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ సహజీవనం చేసి తర్వాత హతమారుస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అతని హిస్టరీ ని బయటకు తీస్తే అసలు విషయాలని బయటికి వచ్చాయి.

Advertisement

Advertisement

ఇటీవల వికారాబాద్ జిల్లా చేవెళ్లకి చెందిన అనసూయ అనే మహిళని రామస్వామి దారుణంగా హ$త్య చేసి, అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి మెడకు కొంగు బిగించి పెట్రోల్ పోసి తగలబెట్టేసాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు అనసూయ ని హత్య చేశాక కాళ్ళ కడియాలు చెవితిద్దులు ఎత్తుకెళ్లి పోయాడు రామ స్వామి. అయితే అతను ఒంటరి మహిళలే టార్గెట్ చేసి ఇప్పటి దాకా ఐదుగురిని హ$త్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading