Home » తాడిపత్రి టికెట్ ని అతనికే ఇచ్చిన చంద్రబాబు… జేసీ బ్రదర్స్ పంతం నెగ్గించుకున్నారు..!

తాడిపత్రి టికెట్ ని అతనికే ఇచ్చిన చంద్రబాబు… జేసీ బ్రదర్స్ పంతం నెగ్గించుకున్నారు..!

by Sravya
Ad

ఏపీలోని ఎలక్షన్ హడావిడి బాగా మొదలైపోయింది అందరూ కూడా ఎలక్షన్ల మీద పూర్తి ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రాయలసీమ పరిధిలో అనంతపురంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో తాడిపత్రి టికెట్ మీద కొన్ని రోజులు ఉత్కంఠ నెలకొన్న తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు తాడిపత్రి నుండి జెసి అస్మిత్ రెడ్డిని టిడిపి అభ్యర్థిగా ఫిక్స్ చేశారు ఈ పరిణామములో జెసి బ్రదర్స్ వారి పంతాన్ని నెగ్గించుకున్నారు తన కొడుకుకి టికెట్ కేటాయించాలని ఇప్పటికే చంద్రబాబుని దివాకర్ రెడ్డి కోరారు అయితే ప్రస్తుతం అధినేత నుండి అధికారిక ప్రకటన వచ్చేయడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement

జెసి ప్రభాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డికి కళ్యాణదుర్గం టికెట్ ఇవ్వాలని అన్నారు బాబు ఇవ్వలేమని చెప్పారట ఇదిలా ఉంటే జిల్లాలు చేసి ప్రభాకర్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య కోల్డ్ వాటర్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లక్ష్యం చంద్రబాబుని ఇంకోసారి ముఖ్యమంత్రి చేయడమే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ వచ్చినా కూడా బాధ లేదని తాడిపత్రి నియోజకవర్గం లో తమకంటే కష్టపడేవారు ముందుకు వస్తే స్వచ్ఛందంగా టికెట్ వదులుకుంటామని చెప్పారు ప్రస్తుతము ఇది హాట్ టాపిక్ అయిపోయింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading