Home » మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీ.. ట్విస్ట్..!

మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీ.. ట్విస్ట్..!

by Sravya
Ad

చాలామంది బిగ్ బాస్ ని చూస్తూ ఉంటారు. ఈ మధ్యే బిగ్ బాస్ సీజన్ సెవెన్ పూర్తి కాగా ఆ సీజన్ ఫుల్ సక్సెస్ అయింది. బిగ్ బాస్ టీం అదే ఉత్సాహంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఓటీటీ ని స్టార్ట్ చేయాలని చూస్తోంది బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ విన్నర్ గా బిందు మాధవి నిలిచింది అయితే అప్పుడు వచ్చిన బిగ్ బాస్ ని ఓటీటీ లో ఎవరు పెద్దగా చూడలేదు అందుకని నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీ వ్వద్దని అనుకున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైంలో టీవీల్లో చూసిన వాళ్ళకంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూసిన వాళ్లే ఎక్కువ.

Advertisement

Advertisement

అందుకే రెండవ సీజన్ ఓటీటీ లో తీసుకురావడానికి సిద్ధమైంది. ఓటీటీ సెకండ్ సీజన్ కి మళ్ళీ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కంటెస్టెంట్స్ మాత్రం రెగ్యులర్ షో కి వెళ్లాలని అనుకుంటున్నారు. ఓటీటీ లోకి వద్దని అనుకుంటున్నారు యావర్ నాయని పావనిని బిగ్ బాస్ ఓటింగ్ రెండవ సీజన్ కి సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారు కానీ వాళ్లు కూడా మరోసారి బిగ్ బాస్ కి రావడానికి ఆసక్తి చూపించట్లేదు మరి బిగ్బాస్ ఓటీటీ మళ్ళీ వస్తుందో లేదో ప్రస్తుతం ప్రస్నార్ధకరంగానే మిగిలింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading