Home » పూనమ్ పాండే పై కస్తూరి సంచలన కామెంట్స్..!

పూనమ్ పాండే పై కస్తూరి సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

బాలీవుడ్ బ్యూటీ పూనం పాండే నకిలీ మరణ వార్త దేశవ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టించింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు ఆమె పోస్ట్ చేసింది దీంతో పూనం మరణం మీద సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందారు అయితే మరుసటి రోజు పూనం తాను బతికే ఉన్నానని మరణించలేదని వీడియోని రిలీజ్ చేసింది. కేవలం నేను ఈ కాన్సర్ గురించి అవగాహనని కల్పించడానికి ఇలా చేశానని ఆమె చెప్పింది. దీనితో అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టి జనాలని ఎందుకు పిచ్చి వాళ్ళని చేస్తున్నావని మండిపడ్డారు.

Advertisement

నకిలీ వార్తలను పోస్ట్ చేసిన పూనమ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు తాజాగా ఈమె గురించి కస్తూరి సంచలన కామెంట్స్ చేశారు. 32 ఏళ్ళ వయసులోనే చనిపోవడం ఏంటని అప్పుడే నాకు అర్థమైంది. ఫేక్ న్యూస్ అని తెలిసింది కేవలం పబ్లిసిటీ కోసమే అని తెలిసింది ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఆమె ఇలా చేసింది పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలా చేయడం సిగ్గుచేటు అని కస్తూరి పోస్ట్ చేసింది.

Advertisement

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading