Home » రవితేజ ఫ్యాన్స్‌కి ట్రిపుల్ ధమాకా.. మూడు శుభవార్తలు ఒకేసారి..!

రవితేజ ఫ్యాన్స్‌కి ట్రిపుల్ ధమాకా.. మూడు శుభవార్తలు ఒకేసారి..!

by Sravya
Ad

మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ పండగ. ఒకేసారి రవితేజ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా ని ఇవ్వబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈగల్ సినిమాతో రవితేజ హిట్ కొట్టారు. దీంతో ఫాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు ఇక మూడవ క్రేజీ వార్త కూడా వచ్చేసింది. అదేంటంటే రవితేజ కెరియర్ లో సూపర్ హిట్ అయిన కిక్ సినిమా మార్చి 1 గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో సోషల్ మీడియాలో కిక్ రీ రిలీజ్ ట్యాగ్ ట్రెండ్ అయిపోతుంది. దీనికి తోడు రవితేజ లేటెస్ట్ సినిమా ఈగల్ కూడా ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది.

Advertisement

ఈ సినిమా మార్చి 2 నుండి ఈటీవీ విన్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో వరుసగా రెండు రోజులు రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నారు. ఈ వార్తలు విన్న అభిమానులు ఫుల్ జోష్ తో ఉన్నారు. రవితేజ రీ రిలీజ్ ఒకే ఇలా రెండు కూడా రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తున్నాయి. అలానే ధమాకా లోని పల్సర్ బైక్ వీడియో పాట ఓ రికార్డుని కూడా సాధించింది. ఇటీవల ఈ సాంగ్ 200 మిలియన్ న్యూస్ ని అధిగమించింది. ఇక మాస్ మహారాజా ఫ్యాన్స్ కి వరుసగా గుడ్ న్యూస్ అయితే వినిపిస్తున్నాయి.

Advertisement

దీంతో మిస్టర్ బచ్చన్ నుండి కూడా అదిరిపోయే అప్డేట్ కోసం మాస్ మహారాజా రవితేజ ఫాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన రవితేజ తర్వాత రావణాసుర సినిమా చూశారు. అలానే అదే ఏడాది టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా నటించారు. రవితేజ ఆ ఒక్క ఏడాదే మూడు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాది ఈగల్ సినిమాతో బోణి కొట్టారు. ఇలా ఈ ఏడాదికి కనీసం మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని పలకరిస్తున్నారు. రవితేజ మిస్టర్ బచ్చన్ నుండి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading