Home » ఈనెల 11 నుంచి.. ఏపీలో లోకేష్ ఎన్నికల ప్రచారం..!

ఈనెల 11 నుంచి.. ఏపీలో లోకేష్ ఎన్నికల ప్రచారం..!

by Sravya
Ad

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని మొదలు పెడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. రా కదలిరా పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా నారా లోకేష్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టబోతున్నారు. నారా లోకేష్ ఈ మేరకు ఈనెల 11వ తేదీ నుండి శంఖారావం పేరు తో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో ఈసారి పర్యటించే విధంగా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఉత్తరాంధ్ర నుండి నారా లోకేష్, శంఖారావం ప్రారంభం అవ్వబోతోంది ఈ క్రమంలోనే శంఖారావం పై రూపొందించిన ప్రత్యేక వీడియోని టీడీపీ రిలీజ్ చేసింది ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల కోసం పూర్తిగా సిద్ధమయ్యారు. పార్టీకి సంబంధించి అన్ని నిర్ణయాలను తీసుకోవడం గెలుపు దిశగా అడుగులు వేయడం మనం చూస్తున్నాము. ఇక నారా లోకేష్ అయితే ఏప్రిల్ ఏపీ లోని ఈ నెల 11 నుండి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading