Home » పూనమ్ పాండే తో సహా వీళ్లందరినీ జైల్లో పెట్టాలి..!

పూనమ్ పాండే తో సహా వీళ్లందరినీ జైల్లో పెట్టాలి..!

by Sravya
Ad

పూనం పాండే మరణం వార్తతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త విపరీతంగా వైరల్ అయిపోయింది. ఈమె చనిపోయిందని తెలిసి చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే క్యాన్సర్ తో చనిపోవడం ఏంటని బాధపడ్డారు. ఇక పూనం మన మధ్య లేదంటూ అన్ని మీడియా సంస్థలు కూడా అధికారికంగా ప్రకటించాయి. పూనమ్ పాండే మ్యానేజర్ కూడా చనిపోయిందని వెల్లడించడంతోనే విషయం అధికారకమైంది. దీనితో సోషల్ మీడియా సహా అన్ని చోట్ల కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Advertisement

తాజాగా నేడు నేను బతికే ఉన్నాను అంటూ ఈమె పోస్ట్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ కాదు నాకు ఎలాంటి క్యాన్సర్ చెప్పు లేదని అంది. తాను చనిపోయినట్లు వచ్చిన ప్రచారం అంతా పబ్లిసిటీ స్టంట్ అని తేలింది. కాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు చేసింది. మహిళల పట్ల అవేర్నెస్ కార్యక్రమం అని చెప్పింది. అసలు ఇటువంటి ఐడియా ఎవరిచ్చారు ఆ కాన్సెప్ట్ హీరో ఎవరు ఒకసారి చూపించండి. తను చనిపోకపోయినా పూనం చేసిన పనికి అభిమానులు నమ్మకాన్ని ప్రేమని ఆమె చంపేసిందని మండిపడుతున్నారు. ఇటువంటి వాళ్ళని అండమాన్ జైలుకి తరలించి, ఒక రెండు రోజులు చీకటి గదిలో వదిలేస్తే బుద్ధి వస్తుందని మండిపడుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading