Home » వాళ్ళు పార్టీలోకి వస్తున్నారని… MLA వార్నింగ్…!

వాళ్ళు పార్టీలోకి వస్తున్నారని… MLA వార్నింగ్…!

by Sravya
Ad

పెనమలూరు టిడిపి కీలక నేత మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఎన్నికలవేళ కొత్తగా పార్టీలోకి వచ్చే మిత్రుని తప్పకుండా ఆహ్వానిస్తానని అన్నారు. ఇంతకాలం పార్టీలో కష్టపడి పని చేస్తూ కేడర్ ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్లకి సముచిత స్థానం ఇవ్వాలని గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎన్నికల కి ముందు పార్టీ లోకి వచ్చి పెత్తనం చేస్తామంటే ఊరుకోబొమ్మని కార్యకర్తలు రగిలి పోతారని చెప్పారు. కొందరు పార్టీలోకి వస్తారని తెలిసింది వాళ్లకి తమ ఆహ్వానం కూడా ఉంటుందని అన్నారు.

Advertisement

Advertisement

ఎట్టి పరిస్థితుల్లో కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీంతో పలువురు నేతలు పార్టీలు మారడానికి రెడీ అవుతున్నారు. టిడిపిలో టికెట్ రాదని తెలిసిన వాళ్ళు వైసీపీ లోకి వైసీపీ లోకి టికెట్ రాని వాళ్ళు టిడిపి లోకి పార్టీలు మారుతున్నారు. రెండు పార్టీల్లో టికెట్ రాదనుకునే వాళ్ళు జనసేన కి చేరుతున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading