Home » అలెర్ట్.. 25 నుండి వారం పాటు ఆ సేవలు బంద్..అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం..!

అలెర్ట్.. 25 నుండి వారం పాటు ఆ సేవలు బంద్..అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం..!

by Sravya
Ad

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది వారం రోజులు పాటు రాష్ట్రంలో గ్రామపంచాయతీ స్థాయి నుండి సచివాలయ శాఖ శాఖధిపతులు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు రాష్ట్ర యూనిట్లు జిల్లా ప్రభుత్వ కార్యాలన్నిటిలో కూడా ఈ ఆఫీస్ లో సేవలను నిలిపి వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని అప్రమత్తం చేసింది ప్రస్తుతం ఉన్న వెర్షన్ నుండి కొత్త వెర్షన్ కి మార్పు చేయడం వలన ఈనెల 25 నుండి 31 వరకు ప్రస్తుత పాత వర్షన్ లోని ఈ ఆఫీస్ సేవలో నిలిచిపోతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Advertisement

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి ఈ వారం రోజులు పాటు ఆయా కార్యాలయాల్లో అత్యవసర సేవలు సజావుగా సాగేందుకు ఆయా శాఖలకు సంబంధించి అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1 నుండి కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు అప్పటివరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అత్యవసర ఉత్తర ప్రత్యర్థులు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాలని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading