Home » IPL 2024 : గుజరాత్ టైటాన్స్ కు మహమ్మద్ షమీ గుడ్ బై ?

IPL 2024 : గుజరాత్ టైటాన్స్ కు మహమ్మద్ షమీ గుడ్ బై ?

by Bunty

ఐపీఎల్ 2024 టోర్నమెంటు త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. మార్చి నెల లేదా ఏప్రిల్ మాసంలో ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఇప్పటినుంచే భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఐపీఎల్ 2024 టోర్నమెంటుకు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19వ తేదీన జరగనుంది.

IPL 2024 Gujarat COO Slams Teams Approaching Shami Directly

IPL 2024 Gujarat COO Slams Teams Approaching Shami Directly

ఈ మినీ వేలం దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. అయితే మినీ వేలానికి ముందు ట్రేడింగ్ రూపంలో కీలక ప్లేయర్లు జట్లు మారుతున్నారు. అలా ఇప్పటికే కెమెరా మరియు హార్దిక్ పాండ్యా లాంటి కీలక ప్లేయర్లు ఇతర జట్లలోకి వెళ్లారు. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్ జట్టుకు బిగ్ షాక్ తగిలేలా కనిపి స్తోంది.

గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన మహమ్మద్ షమీ దక్షిణ భారతదేశానికి చెందిన ఓ ప్రముఖ జట్టులోకి వెళ్ళనున్నారట. ఈ మేరకు సీక్రెట్ గా అన్ని డీలింగ్స్ మాట్లాడుకున్నారట మహమ్మద్ షమీ. దీంతో గుజరాత్ జట్టు ఓనర్ చాలా సీరియస్ అవుతున్నారు. ప్లేయర్లతో సీక్రెట్ గా ఇలా డీలింగ్స్ మాట్లాడుకుంటే… తమ జట్టు తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు. మరి మహమ్మద్ షమీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading