Home » బైక్ పై పాడు పనులు…..ఆ జంటకు షాక్ ఇచ్చిన లక్నో పోలీసులు….!

బైక్ పై పాడు పనులు…..ఆ జంటకు షాక్ ఇచ్చిన లక్నో పోలీసులు….!

by AJAY
Ad

కొద్దిరోజుల క్రితం బైక్ పై లవర్స్ ముద్దు పెట్టుకుంటూ ప్రయాణిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకున్నట్టుగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఆ జంట పై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.

Also Read:  చనిపోయే ముందు రోజే విలన్ రఘువరన్ కు అలాంటి అనుభవం…ఎవ్వరికీ తెలియని నిజం ఇదే…!

Advertisement

అయితే తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే హజరత్ గంజ్ సిటీలో బైక్ పై ఇద్దరూ హగ్ చేసుకుని ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రాఫిక్ లో ఇద్దరు బైక్ పై ప్రయాణిస్తుండగా… ఒకరు బైక్ నడుపుతుంటే మరొకరు ముందు వైపు నుండి ఆపోజిట్ గా కూర్చుని హగ్ చేసుకుని కనిపిస్తున్నారు. అయితే ఆ వీడియోలో బైక్ నడుపుతున్నది అబ్బాయి అని అందరూ అనుకున్నారు.

Advertisement

Also Read:  మోక్షాజ్ఞ లో ఈ మార్పు రావడానికి కారణం అదేనా…?

కానీ వీడియో వైరల్ అవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అబ్బాయి కాదని అమ్మాయని గుర్తించారు. ఈ సంఘటనను వెనకాల వెళుతున్న మరో బైక్ లోని యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా లక్నో పోలీసులకు సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు విచారణ జరిపి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు బుక్ చేశారు. రోడ్డుపై పాడు పనులు చేసినందుకు ఇండీసెంట్ యాక్ట్ కింద మరో కేసు బుక్ చేశారు. ఇక ఈ వీడియో పై నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. అలాంటివారిని విడిచిపెట్టవద్దని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Visitors Are Also Reading