Home » పర్సులో ఇవి పెట్టుకుంటున్నారా… అయితే మీకు లక్ష్మి దేవి అనుగ్రహం దక్కదు..!

పర్సులో ఇవి పెట్టుకుంటున్నారా… అయితే మీకు లక్ష్మి దేవి అనుగ్రహం దక్కదు..!

by Azhar
Ad
ఒక్కపుడు పర్సులను కొంత మంది మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ వాడుతున్నారు. ఇలా వాడుతున్న వారిలో చాలా మంది పర్సులు ఖాళీగానే ఉంటాయి. వారికీ ఎంత జీతం అయిన రాని.. వారి పర్సులో గాని.. బ్యాంకులో గాని పైసల్ అనేవి ఉండవు. ఆదుకు కరణ ఏమిటంటే వారు వాడే వస్తులు. అవును కొంత మంది తమ పర్సులో డబ్బు కాకుండా చాలా వస్తువులను ఉంచుతారు. అందుకే వారికీ లక్ష్మి దేవి అనుగ్రహం అనేది కలగదు. అయితే ఎటువంటి వస్తువులు పర్సులో ఉంచకూడదు అనేది ఇప్పుడు చూద్దాం..!
మొదటగా మీ పర్సులో ఏ దేవుడి ఫోటోలను ఉంచకూడదు. అలా చేయడం లక్ష్మి దేవికీ కోపం తెపిస్తుంది. కాబట్టి ఎప్పుడు పర్సులో దేవుళ్ళ ఫోటోలను ఉంచకూడదు. అలాగే పర్సులో ఏ కరమైన బిల్లులను ఉంచకూడదు. కొందరు పర్సులో ఆ బిల్లు ఈ బిల్లు అంటూ అన్ని పెట్టుకుంటారు. కానీ అలా చేయడం వల్ల వారికీ తెలియకుండానే వారికీ అనవసరపు ఖర్చు అనేది పెరుగుతుంది. అలాగే ఇంకొంతమంది పర్సులో కీ అంటే తాళంచెవిని ఉంచుకుంటారు. కానీ అలా చేయడం మంచింది కాదు. ఇలా చేయడం వల్ల మీరు చేసే పనిలో గాని వ్యాపారంలో గాని నష్టాలూ వచ్చే అవకాశం ఉంది.
ఇక అదే విధంగా పర్సులో మన పూర్వీకుల ఫోటోలు అంటే చనిపోయిన వారి ఫోటోలను ఉంచుకుంటారు. కానీ అది తప్పు. అలా చేస్తే పర్సు అనేది ఖాళీ అవుతుంది. మీరు వారి ఫోటోలను మీ ఇంట్లోని నైరుతి ములలో ఉంచుకుంటే మంచింది. ఇక చివరగా అందరూ పర్సులో ఉంచుకునే డబ్బును ఇష్టం వచ్చినట్లు పెడతారు. కానీ అలా చేస్తే మీ పర్సులో డబ్బు అనేది నిలవదు. అందుకే డబ్బును లెక్కించి సరిగ్గా ఓ వరుస క్రమంలో ఉంచుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఇలా చేస్తే మీకు లక్ష్మి దేవి అనుగ్రహం అనేది దక్కుతుంది.

Advertisement

Visitors Are Also Reading