Home » కమెడియన్ ఏవీఎస్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా..?

కమెడియన్ ఏవీఎస్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా..?

by Azhar
Ad

మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు అందరూ కామెడీ అనేది చేస్తున్నారు. కానీ కొంత కాలం కిందటి వరకు కూడా ఈ కామెడీని పండించడానికి కొంతమంది ఉండేవారు. వాళ్లలో ఏవీఎస్ గారు కూడా ఒక్కరు. టాలీవుడ్ లోని గొప్ప కామెడియన్లలో ఏవీఎస్ గారు కూడా ఉంటారు. అయితే ఈయన కేవలం కమెడియన్ గానే కాకుండా.. రైటర్, డైరెక్టర్ గా కూడా చేసి రాజకీయాల్లో కూడా కొంత ఉన్నారు. ఇన్ని రంగాల్లో ఉన్న ఏవీఎస్ గారు 2013 నవంబర్ 8న మరణించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు.

Advertisement

ఇప్పుడు ఏవీఎస్ కొడుకు ఏం చేస్తున్నాడు అని చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏవీఎస్ గారి కునుకు పేరు ప్రదీప్. అయితే తాజాగా ఆయన అరిచినా ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడుతూ.. మా నాన్న సినిమాల్లో ఏమైనా సీరియస్ పాత్రలో చేస్తే తమకు నచేది కాదు అని అన్నారు. అలాగే తాను ఓ డ్యాన్సర్ అని అను కూడా తెలిపారు. ఇక అదే విధంగా తాను సినిమాలో వస్తాను అని చెప్పిన తర్వాత నాన్న వద్దన్నారు అని పేర్కొన్నాడు.

Advertisement

కానీ తాను మాత్రం ఈ ఫీల్డ్ ను వదిలిపెట్టలేదు అని.. ఓ షార్ట్ ఫిలిం చేసి నాన్నకు చూపించాను అని తెలిపారు. దాంతో నేను దీనిని వదిలిపెట్టను అని నాన్నకు కూడా అర్ధం అయిపోయి తనకు ఓకే చెప్పారు అని పేర్కొన్నారు. అలాగే తాను ఇప్పటికే మూడు సినిమాలను డైరెక్షన్ కూడా చేశాను అని అన్నారు. వైదేహి అని ఓ హాహార్ సినిమా చేసినట్లు చెప్పిన ప్రదీప్.. ఇంకా భళా చోర భళా, కాంట్రాక్ట్ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాను అని.. ఈ రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ, రాహుల్ ను అవమానించిన గంభీర్..!

వైజాగ్ బీచ్ లో భారత ఆటగాళ్ల సందడి..!

Visitors Are Also Reading