Home » చనిపోయిన వారి ఫోటోలను ఇలా పెడుతున్నారా… అయితే ఈ సమస్యలు తప్పవు!

చనిపోయిన వారి ఫోటోలను ఇలా పెడుతున్నారా… అయితే ఈ సమస్యలు తప్పవు!

by Bunty
Published: Last Updated on
Ad

ప్రతి ఇంట్లో ముసలి వాళ్లు ఉంటారు. వారు ఏజ్ బార్ అయితే మరణిస్తారు. అయితే మరణించిన వారి ఆత్మశాంతి కోసం వారి జ్ఞాపకార్థం ఇందులో ఫోటోలను పెట్టుకుంటారు. అయితే చనిపోయిన వారి ఫోటోలను ఇందులో ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవడం మంచిది కాదని కొందరు చెబుతున్నారు. అలా అయితే చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంట్లో మరణించిన వారి ఫోటోలను ఎక్కువగా ఉంచకూడదు.

Advertisement

చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. అసలు మరణించిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్ళతో సమానంగా పూజ చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు ఆందోళన ఏర్పడి ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Advertisement

అందుకే మరణించిన వారి ఫోటోలను అస్సలు పడక గదిలో ఉంచకూడదు. మరో విశేషమేంటంటే బతికున్న వారి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే బతికున్న వారి ఆయుష్షు కూడా తగ్గుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంటుంది. ఏ దిక్కున చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఉంచడం మంచిది. అలా ఫోటోలను పెడితే ఎలాంటి శుభ ఫలితాలు దక్కుతాయో వాస్తుశాస్త్రం ఓ క్లారిటీని ఇచ్చింది. చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణం గోడకు వేలాడదీస్తే మంచిది అని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భార్యతో హనీమూన్ ట్రిప్, 10 లక్షలు డిమాండ్…. ఆ ఫోటోలతో భర్త దారుణం!

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డైరెక్టర్ సర్ ‘ఆది పురుష్’ పోస్టర్ లో మిస్టేక్ గమనించారా?

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

Visitors Are Also Reading