Home » డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత.. రిటైర్మెంట్ చేయనున్న నలుగురు టీమిండియా క్రికెటర్లు ?

డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత.. రిటైర్మెంట్ చేయనున్న నలుగురు టీమిండియా క్రికెటర్లు ?

by Bunty
Ad

మే మాసంలో ఐపీఎల్ పూర్తయిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఐపీఎల్ తో టీం ఇండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇందుకోసం లండన్ కు వెళ్ళింది టీమ్ ఇండియా. ఈ డబ్ల్యూ టి సి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత టీమిండియాలో ఓ నలుగురు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. ఆ నలుగురు క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇశాంత్ శర్మ : టీమిండియా అద్భుతమైన పేసర్లతో నిండిపోయింది. అందువల్ల ఇషాంత్ శర్మ ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

Advertisement

ఉమేష్ యాదవ్ : సిరాజ్, శార్దూల్ లు జట్టులో ఉండడంతో ఉమేష్ రిటైర్మెంట్ ను ఎదుర్కోవచ్చు.

వృద్ధిమాన్ సాహ: ధోని టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ తర్వాత వృద్ధిమాన్ సాహ ప్రధాన వికెట్ కీపర్ గా మారాడు. అయితే రిషబ్ పంత్ జట్టులోకి వచ్చిన తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో సాహా రిటైర్మెంట్ దాదాపు ఖాయమైంది.

మయాంక్ అగర్వాల్ : మార్చి 2022 తర్వాత అగర్వాల్ ఏ టెస్ట్ మ్యాచ్ కి ఎంపిక కాలేదు. రానున్న రోజుల్లో మయాంక్ కు సీటు దక్కడం అనుమానమే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!

పెళ్లికి ముందు కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?

Visitors Are Also Reading