Home » ఇద్దరు కలెక్టర్లు..ఇద్దరికీ రెండో పెళ్లి. చివరి నిమిషంలో ట్విస్ట్ ఏంటంటే..?

ఇద్దరు కలెక్టర్లు..ఇద్దరికీ రెండో పెళ్లి. చివరి నిమిషంలో ట్విస్ట్ ఏంటంటే..?

Published: Last Updated on
Ad

ప్రేమ ఈ రెండు అక్షరాలలో ఏముందో తెలియదు కానీ ఇందులో పడితే బయటకు రావడం కష్టం. అలాంటి ప్రేమ ఎప్పుడు ఏ విధంగా ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఏ మనిషి ఎవరితో ప్రేమలో పడతారో తెలపడం కష్టం. అలాంటి ప్రేమ వివాహాలు ప్రస్తుత కాలంలో కామన్ అయిపోయాయి. చాలామంది చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ప్రేమ వివాహాలు చేసుకుని జీవితంలో సెట్ అవుతున్నారు.

also read:అప్పట్లో పెప్సీ యాడ్ కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా..?

Advertisement

 

అలాంటి ఒక కలెక్టర్ ప్రేమ కథ ఇప్పుడు చూద్దాం.. ఒడిశాకు చెందిన ఇద్దరు కలెక్టర్లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వారి కుటుంబీకులు కూడా వివాహానికి అనుమతులు ఇచ్చారు. దీంతో ఈనెల 15వ తేదీన వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే పూరీకి చెందిన సమర్థవర్మ , రాయగడకు చెందిన కలెక్టర్ స్వదా దేవ్ సింగ్ ఇద్దరు ప్రేమించుకున్నారు.

Advertisement

also read:ఐస్ బాత్ తో ఇన్ని ఉపయోగాలా..అందుకే సెలబ్రిటీలు ఈ స్నానం చేస్తారా..?

పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగించాలనుకున్నారు. దీంతో వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో మే 15వ తేదీన వీరు వివాహం చేసుకొని ఒక్కటి కాబోతున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరికీ రెండవ పెళ్లి ఇది. సదా దేవ్ సింగ్ కొంత కాలం క్రితం బోలంగిర్ కలెక్టర్ చంచల రానాను పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. అలాగే పూరి కలెక్టర్ సమర్థవర్మ కూడా ఇటీవల రైల్వే అధికారిని సూచిసింగ్ ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత స్వధా సమర్థ వర్మ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాగా వారి పెళ్లికి పూరికి చెందిన కొంతమంది సేనయతులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

also read:యాంకర్ ఝాన్సీకి నాగార్జునకు మధ్య అంత దగ్గరి రిలేషన్ ఉందా.. వారిద్దరూ కలిసి..!

Visitors Are Also Reading