Home » తారక రత్న చెవిలో బాలయ్య.. మృత్యుంజయ మంత్రం చదివాడు.. అందుకే తారక్ గుండె రియాక్ట్ అయింది !

తారక రత్న చెవిలో బాలయ్య.. మృత్యుంజయ మంత్రం చదివాడు.. అందుకే తారక్ గుండె రియాక్ట్ అయింది !

by Bunty
Ad

నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు… ఐసీయూలో… ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్యులు. అయితే తాజాగా నందమూరి తారకరత్న ఉన్న ఆసుపత్రికి ప్రొడ్యూసర్ సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ వచ్చారు. ఈయన నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తుడు. అయితే తారకరత్న గురించి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు తుమ్మల ప్రసన్నకుమార్.

Advertisement

తారకరత్న కోలుకుంటున్నారు…కాళ్ళు , చేతులు కదుపుతున్నారన్నారు. ఆపస్మాకర స్దితిలో ఉండి బాలకృష్ణ మాట వినిన వెంటనే చలించారు..కుప్పంలో దాదపు 45 నిమిషాలు గుండె ఆగిందని తెలిపారు. బాలకృష్ణ వెళ్ళి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడు…మృత్యంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రసన్నకుమార్.

Advertisement

అనిల్ రావిపూడి సినిమాలో విలన్ గా తారకరత్న ను బాలకృష్ణ అనుకున్నారు…చేతి వేళ్ళకదలికలు ఉంటే మెదడు కూడా బాగానే పనిచేస్తుందని డాక్టర్లు అన్నారన్నారు. తారకరత్న వంద శాతం సేఫ్ గా ఉన్నాడు..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని తెలిపారు. యువగళం వలన డిక్లేర్ చేయటం లేదనే వార్తలు అవాస్తవం…సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లేని యాక్టర్ తారకరత్న అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రార్దనలు చేస్తున్నారు..కుటుంబం అంతా దగ్గరుండి మానెటరింగ్ చేస్తున్నారని వెల్లడించారు. ఎక్మో , స్టంట్ అనేదే జరగలేదు..హార్ట్ , కిడ్నీ , లివర్ పర్ఫెక్ట్ గా పనితేస్తున్నాయని తెలిపారు.

Read Also : Jabardasth : జబర్దస్త్ కి దిష్టి తగిలిందా..? అదిరే అభి సంచలన పోస్ట్

Visitors Are Also Reading