Home » ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడని టాలీవుడ్ విలన్ ల అందమైన భార్యల ఫోటోలు…!

ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడని టాలీవుడ్ విలన్ ల అందమైన భార్యల ఫోటోలు…!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో హీరోల భార్యలు కూడా సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకుంటారు. కానీ విలన్ల భార్యల గురించి పెద్దగా ప్రచారం జరగదు.

Advertisement

కానీ టాలీవుడ్ విలన్ల భార్యలు కూడా ప్రస్తుతం వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ విలన్ గా పేరు సంపాదించుకున్న రఘువరన్ చిన్న వయసులోనే ఇండస్ట్రీకి…. ఈ లోకానికి దూరమయ్యారు. ఇక రఘువరన్ రోహిణిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బాబు ఉండగా 2004లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.


టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. 2006లో శ్వేతా రావూరిని వివాహం చేసుకున్నాడు. ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది.


ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న నటుడు మురళీ శర్మ. ఆయన భార్య కూడా నటి అన్న సంగతి చాలా మందికి తెలియదు. బద్రీనాథ్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అశ్వినిని మురళి శర్మ వివాహం చేసుకున్నారు.


తెలుగు, తమిళ ,హిందీ భాషల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ 1994లో నటి లలిత్ కుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ 2009లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2010లో ప్రకాష్ రాజ్ పొన్ని వర్మ అనే కొరియోగ్రాఫర్ ను వివాహం చేసుకున్నాడు.


మాస్, ఎవడు సినిమాతో పాటు పలు చిత్రాలలో విలన్ గా నటించిన రాహుల్ దేవ్ 1998లో రీనా దేవ్ ని వివాహం చేసుకున్నాడు.


విలన్ పాత్రలు చేస్తూ రియల్ లైఫ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ 1996లో సోనాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Visitors Are Also Reading