Home » వచ్చే 30 ఏండ్లలో ఈ రాశుల వారికి చాలా అదృష్టం పడుతుంది.. ఎవరంటే..!!

వచ్చే 30 ఏండ్లలో ఈ రాశుల వారికి చాలా అదృష్టం పడుతుంది.. ఎవరంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

శని కుంభ రాశిలోకి ప్రవేశించడంతో వచ్చే 30 సంవత్సరాల వరకు ఈ రాశుల వారికి దశ తిరిగి అదృష్టం పడుతుందని పండితులు చెబుతున్నారు. శని గ్రహం కుంభ రాశిలో ప్రవేశించడం వల్ల ఆ రాశుల వారికి కష్టాలు నష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. అదే సమయంలో కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి : ఈ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే ఈ రాశి వారికి చంద్రుడి బలం కూడా ఉంటుంది. శుక్రుడు బుధుడు ప్రభావంతో ఈ వృషభ రాశి వారు ఎంతో ధైర్యవంతులు గా ఉంటారు. డబ్బు విషయంలో కూడా ఇతరుల కంటే ముందు ఉంటారు. సన్నిహితులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. కళా రంగం వారికి సంతోషకరమైన శుభఫలితాలు ఉంటాయి.

Advertisement

కన్య రాశి : ఈ రాశి వారిలో చాకచక్యం,వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటారు. కన్య రాశి వారు డైమండ్స్ ధరిస్తే వారి జీవితం విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.

Advertisement

మకర రాశి : ఈ రాశి వారు అన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వివాహ యత్నాలు సానుకూలం. ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు, ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు.

also read;

బాలయ్య చిరుల కాంబోలో రావాల్సిన ఆ క్రేజీ మల్టీ స్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా…!

టార్గెట్ 1000 కోట్లు.. సాధించే సత్తా ఉన్న రాబోయే సినిమాలు ఇవేనా..!!

 

 

Visitors Are Also Reading