Home » మర్యాద రామన్నలోని ఈ సీన్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్..మీరు గమనించారా..?

మర్యాద రామన్నలోని ఈ సీన్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్..మీరు గమనించారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమెడియన్లలో స్టార్ కమెడియన్ గా పేరు పొందారు సునీల్. ఓవైపు కామెడీ పాత్రలు చేస్తూనే అందరిని మెప్పించిన సునీల్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేశాడు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి హీరో అండ్ కమెడియన్ సునీల్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మూవీ మర్యాద రామన్న.

Advertisement

 

also read:యోయో టెస్ట్ అంటే ఏంటి.. దీన్ని ఎలా నిర్వహిస్తారు.. క్రికెటర్లకు చాలా కీలకం..!!

ఈ మూవీ జ‌క్క‌న్న దర్శకత్వంలో, సునిల్ హీరోగా చేసిన మూవీ. 1.20 కోట్ల‌ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం దాదాపు 4 కోట్ల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో సునిల్ ట్రైన్ లో ప్ర‌యాణిస్తున్న‌ సమయంలో కొబ్బ‌రిబొండాలు కొనే సీన్ లో ప్రతి ఒక్కరుఈ విష‌యాన్ని గమనించే ఉంటారు.

Advertisement

 

ముందుగా కొబ్బ‌రి బోండాలు కొనే స‌మ‌యంలో సునిల్ ట్రైన్ డోర్ నుంచి మూడో కిటికీ వద్ద ఉంటాడు…త‌ర్వాత షాట్ లో డోర్ ప‌క్క ఉన్న కిటికీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తాడు. అంతేకాకుండా కిటికీ ఊచ‌లు కూడా చాలా తేడాగా ఉంటాయి. చిత్రంలో ఇది చాలా సాధార‌ణ విష‌య‌మైన‌ప్ప‌టికీ మిస్టేక్ మిస్టేకే క‌దా.. దీన్ని ఇప్పటివరకు మీరు గమనించి ఉండరు. మళ్లీ మీరు సినిమా చూసినప్పుడు ఆ సీన్ గమనించండి. కానీ సినిమా మాత్రం సూపర్ గా ఉంది.. రాజమౌళి డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

also read:

Visitors Are Also Reading