Home » ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?

ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఉదయ్ కిరణ్ తో ఆ సినిమాలో నటించిన ఆర్టిస్ట్ లు అందరూ చనిపోయారు అని మీకు తెలుసా.. ఎందుకలా చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన నువ్వు-నేను చిత్రం 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Nee Sneham - Alchetron, The Free Social Encyclopedia

Advertisement

ఈ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ కి హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా ద్వారా విమర్శించే వారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు.

అలాగే ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది ఈ సినిమా. నువ్వు నేను సినిమా కి ఉత్తమ దర్శకుడిగా తేజాకి నంది అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ హాస్యనటుడు, సంగీత దర్శకుడు,ఛాయాగ్రహకుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా అన్ని విభాగాల్లో 5 నంది అవార్డులు వచ్చాయి. ఇవే కాకుండా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.

ahuthi prasad

ahuthi prasad

ఈ సినిమా ద్వారా తేజ కు స్టార్ డైరెక్టర్ అనే పేరు వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించిన చాలామంది నటీనటులు ఇప్పుడు మన ముందు లేరు.

Advertisement

హీరో ఉదయ్ కిరణ్ సూ#$డ్ చేసుకుని చనిపోయారు. ఎమ్.ఎస్.నారాయణ కూడా చనిపోయారు.ఆహుతి ప్రసాద్ కూడా ఆరోగ్యం బాగాలేక మృతిచెందాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

Nee Sneham

Nee Sneham

అయితే ఆరోగ్యం బాగాలేక ఈయన కూడా చనిపోయాడు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన వైజాగ్ ప్రసాద్ కూడా చనిపోయాడు.

vizag prasad

vizag prasad

ఇలా ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించిన వారందరూ కూడా మృతి చెందారు. వీరందరూ ఇప్పుడు మన ముందు లేకపోవడం నిజంగా బాధాకరం.

ఇది కూడా చదవండి:

స‌న్నిలియోన్ ఫ్యాన్స్ కు బంప‌రాఫ‌ర్..అక్క‌డ చికెన్ పై డిస్కౌంట్…!

అలీ ప‌క్క‌న న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌..కార‌ణం ఏంటో తెలుసా..!

నిహారిక‌కు ఆంక్ష‌లు…ప‌బ్ ఇష్యూతో మెగాడాట‌ర్ స్వేచ్చను కోల్పోయిందా..?

Visitors Are Also Reading