Home » శివరాత్రి నుండి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.. ఇందులో మీ రాశి ఉందా..?

శివరాత్రి నుండి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.. ఇందులో మీ రాశి ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. శివరాత్రిని మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున ప్రతి ఏడాది జరుపుతారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి ముందు గ్రహాలు తమ రాశి చక్రాలు మార్చుకున్నప్పుడు అది చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం మహాశివరాత్రికి ముందు ప్రధాన గ్రహాల రాశి, చక్రం కొన్ని రాశుల వారి జీవితాలలో చాలా శుభ పరిణామాలను మార్పులను తీసుకురాబోతోంది. అయితే మహాశివరాత్రి నుండి శుభాలను పొందే ఆ రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం..
సింహరాశి:


మహాశివరాత్రికి ముందు సూర్యుడు శుక్ర గ్రహాల కలయిక వల్ల సింహ రాశి వారికి వరం అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించడానికి శుభ సందర్భం. సింహ రాశి వారు డబ్బులు సంపాదించడానికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఈ శివరాత్రి తర్వాత వీరికి అన్ని శుభాలే కలుగుతాయి.

Advertisement

మిధున రాశి:

Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి పర్వదినం మిధున రాశి వారికి చాలా కలిసి వస్తుంది. వీరికి ధన లాభాలు కలుగుతుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని అనుకుంటారు. ప్రతి వర్క్ లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ధనస్సు రాశి:

మహాశివరాత్రి తర్వాత చాలా మేలు జరుగుతుంది. అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. మొండి బకాయిలన్నీ వసూలు అవుతాయి. ఏ వ్యాపారమైన కలసివస్తుంది.

కుంభరాశి :.

మహాశివరాత్రి పర్వదినం కుంభ రాశి వారికి చాలా కలిసి వస్తుంది. వీరి జాతకంలో పెను మార్పులు రావచ్చు. మీరు అనుకున్న పనిని సమయానికి పూర్తి చేస్తారు. పూర్వీకుల నుండి ఆస్తి,ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులలో పదోన్నతి లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు.

also read:

Visitors Are Also Reading