Home » దారుణం: తల్లిని పెళ్లి చేసుకున్న కొడుకు..ఎక్కడంటే..!!

దారుణం: తల్లిని పెళ్లి చేసుకున్న కొడుకు..ఎక్కడంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. తల్లి,చెల్లి అనే సంబంధాలను కూడా పాతరేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కన్నకూతురిపైనే తండ్రి లైంగిక దాడి అంటూ వార్తలను చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు రోజుకోకటి జరుగుతున్నాయి. కానీ పేగు తెంచుకుని పుట్టిన కొడుకు తల్లి ని పెళ్లి చేసుకున్న ఘటన మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందామా..? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాజ్ పూర్ నకు చెందినటువంటి బాబ్లీ, ఇంద్ర రామ్ దంపతులు. ఇంద్ర రామ్ ఆమెకు రెండవ భర్త. వీరు 11 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా. అయితే ఆమెకు మొదటి భర్త వల్లనే ఇద్దరు కుమారులు పుట్టారు. అనంతరం ఆయన వదిలేయడంతో ఇంద్రరామును రెండవ వివాహం చేసుకుంది. ఇంద్ర రామ్, బాబ్లీ సంసారం సజావుగా సాగుతున్న సందర్భంలో మొదటి భర్తతో పుట్టినటువంటి పెద్దకొడుకు వారి ఇంటికి రావడం మొదలుపెట్టారు.గత కొంత కాలంగా అతని తల్లి వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు. కానీ ఒక సారి తల్లి కొడుకు ఇద్దరు కనిపించకుండా పోయారు. అయితే వారి వ్యవహారంపై తనకు మొదటినుంచీ అనుమానంగా ఉందని, ఇద్దరు వివాహం కూడా చేసుకున్నారని.. ఇంట్లో నుంచి 20వేల రూపాయలు ఎత్తుకొని పోయరని ఇంద్ర రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement

ALSO READ;

Advertisement

భ‌ర్త‌తో లిప్ లాక్ ఫోటోను షేర్ చేసిన నిహారిక‌…నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తెరాస మాజీ ఎమ్మెల్యే.. ఎవరంటే..?

 

Visitors Are Also Reading