Home » శ్రీదేవితో పెళ్లికి నో చెప్పిన తెలుగు హీరోలు..కానీ చివరికి ఇలా జరిగింది..?

శ్రీదేవితో పెళ్లికి నో చెప్పిన తెలుగు హీరోలు..కానీ చివరికి ఇలా జరిగింది..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి నటి శ్రీదేవి ఒకప్పుడు తన అందచందాలతో, హావ భావాలతో ఎన్నో సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఆమె తెలుగు ఇండస్ట్రీలో అప్పటి స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ, నాగార్జున ఇలా చాలామంది స్టార్ హీరోలతో నటించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది శ్రీదేవి. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ అనేక సినిమాలు చేసింది.

Advertisement

ఆనాటి కాలంలో నేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి చివరికి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో ప్రేమలో పడి చివరి వివాహం చేసుకుంది. కానీ బోణి కపూర్ తో వివాహం జరగడానికి ముందు శ్రీదేవి పెళ్లి విషయంలో ముగ్గురు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయట. మరి వారు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.. మొదటగా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని హీరో రాజశేఖర్ ను శ్రీ దేవి తల్లి స్వయంగా కోరిందట. కానీ ఆ సమయంలో రాజశేఖర్ తన కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. దీంతో ఆయన నో చెప్పారట.

Advertisement

ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పారు. ఈయన తర్వాత మురళీమోహన్ తో చిరంజీవి పెళ్లి అంటూ చాలా టాక్ వినిపించింది. కానీ మురళీమోహన్ కూడా అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు దీంతో ఆయన కూడా నో చెప్పారట. మరి కొన్నాళ్ళు బాలీవుడ్ మిథున్ చక్రవర్తితో శ్రీదేవి లవ్ లో పడిందట. చాలా రోజుల పాటు సీక్రెట్ గా వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆయనకు అప్పటికే పెళ్లి కావడంతో మొదటి భార్యను వదిలేస్తే శ్రీదేవితో పెళ్లి చేస్తానని ఆమె తల్లి చెప్పారట, కానీ మిథున్ చక్రవర్తి దీనికి ఒప్పుకోకపోవడంతో చివరికి ఆయనతో కూడా వివాహం క్యాన్సల్ అయింది. చివరికి శ్రీదేవి బోనీ కపూర్ ను వివాహం చేసుకుంది.

also read;

రాజమౌళి కి చిరంజీవి కి ఉన్న బంధుత్వం గురించి తెలుసా ? ఎవరికీ తెలియని నిజం…!

వంటింట్లో గ్యాస్ స్టవ్ పై ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే దరిద్ర దేవత కొలువుదీరినట్టే..?

 

Visitors Are Also Reading