Home » విజయ్ పై సీరియస్ అవుతున్న తెలుగు ఫ్యాన్స్..!

విజయ్ పై సీరియస్ అవుతున్న తెలుగు ఫ్యాన్స్..!

by Azhar
Ad

హీరోగా వచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అనేది అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా అనేది విజయ్ కి ఊహించని రీతిలో సక్సెస్ అలాగే క్రేజ్ అనేది తెచ్చింది. ఈ సినిమాతో విజయ్ కి ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా విజయ్ కి ఈ అర్జున్ రెడ్డితో ఫ్యాన్ అయ్యారు.

Advertisement

అందువల్ల ఇప్పుడు మొదటి పాన్ ఇండియా సినిమా అనేది చేసాడు విజయ్. తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో లైగర్ అనే పేరుతో సినిమా అనేది వస్తుంది. విజయ్ కి ఇది మొదటి పాన్ ఇండియా సినిమానే అయిన దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ నెల 25న ఈ సినిమా అనేది విడుదల అవుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్ అనేది పెంచారు. కానీ ఆయా స్పీడ్ మొత్తం బాలీవుడ్ లో ఉంది.

Advertisement

ఇక్కడే విజయ్ పై తెలుగు ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కేవలం తెలుగులో ఒక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది థియేటర్ లో చేసారు. అంతే… మళ్ళీ తెలుగులో ఇంకో ప్రమోషన్ చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ట్రైలర్ లాంచ్ తో పాటుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అక్కడి షోలో పాల్గొంటున్నాడు విజయ్. ఆ కారణంగానే తెలుగులో ప్రమోషన్స్ అనేవి విజయ్ చేయకపోవడం.. వారికీ కోపం తెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఒక్కే టోర్నీలో మూడుసార్లు పాక్ తో భారత్.. సాధ్యమేనా…?

డాక్టర్ అయిపోయిన రైనా..!

Visitors Are Also Reading