Home » ఒక్కే జెర్సీని వేసుకున్న భారత ఆటగాళ్లు..!

ఒక్కే జెర్సీని వేసుకున్న భారత ఆటగాళ్లు..!

by Azhar
Ad

ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న 5 టీ20 ల సిరీస్ లో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్ అనేది మనం ఓడిపోయాము. అయితే ఈ మ్యాచ్ ఫ్యాన్స్ ను చాలానే షాక్స్ అనేవి తగిలాయి. అయితే ఇందులో చిబారి ఓవర్ ఎంతో అనుభవం ఉన్న భువనేశ్వర్ కు ఎందుకు ఇవ్వలేదు అని చాలా మాబ్ది షాక్ అయ్యారు. కానీ అంతకముందే లగేజ్ లెట్ అంటూ ఓ షాక్ అనేది తగ్గిలింది. క్రికెట్ లో ఇలా జరగడం అనేది చాలా మంది ఇపుడే విన్నారు.

Advertisement

అయితే ఈ మ్యాచ్ అనేది మాములుగా మంన భారత సమయం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాలి. కానీ ఆ మ్యాచ్ అనేది 10 గంటలకు ప్రారంభం అయ్యింది. అందుకు కారణం మన భారత ఆటగాళ్లకు సంబంధించిన కిట్స్ అలాగే లగేజ్ అనేది సమయానికి గ్రౌండ్ కు చేరుకోలేదు. అందుకే ఈ ఆలస్యం అనేది అయ్యింది. అయితే రెండు గంటల తర్వాత వచ్చిన లగేజ్ కూడా పూర్తిగా రాలేదు.

Advertisement

మా జట్టులోని ప్రతి ఆటగాడి యొక్క లగేజ్ అనేది సమయానికి చేరుకోలేకపోయింది. దాంతో చేసేది ఏం లేక వేరే ఆటగాళ్ల జెర్సీ అనేది వేసుకొని మ్యాచ్ ఆడారు. నిన్న మ్యాచ్ లో మన స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అలాగే బౌలర్ ఆవేశ్ ఖాన్ ఇద్దరు కూడా మరో ఆటగాడు అయిన అర్షదీప్ సింగ్ యొక్క జెర్సీ అనేది వేసుకున్నారు. దాంతో వీరికి సమహించిన ఫోటోలు అనేవి నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :

లాన్ బౌల్స్ లో టీం ఇండియా గోల్డ్.. ఈ గేమ్ ఎలా ఆడుతారో…

ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదల.. మొదటే భారత్, పాక్ పోరు..!

Visitors Are Also Reading