Home » తారకరత్న మృతి చెందిన 2 రోజులకే.. ఆయన భార్య సంచలన నిర్ణయం !

తారకరత్న మృతి చెందిన 2 రోజులకే.. ఆయన భార్య సంచలన నిర్ణయం !

by Bunty
Ad

నందమూరి తారకరత్న 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూయడం నిజంగా బాధాకరం. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం కోసం తారకరత్న జనవరి 27న కుప్పం వచ్చారు. ఒక మసీదులో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తుండగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లిన తారక్ బతకలేకపోయారు. ఇదిలా ఉండగా, తాజాగా  తారకరత్న భార్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

tarakratna-wife

Advertisement

READ ALSO : ప్రెగ్నెన్సీ తో ఇబ్బందులు పడుతున్న లాస్య..వీడియో వైరల్

Advertisement

తారక్ దంపతులకు పుట్టిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత ఇప్పుడు అలేఖ్య రెడ్డిదే. దీంతో ఆమె తన బాధ్యతను నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి తీవ్ర మనస్థాపంతో ఉన్నారు. కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా మారబోతున్నారు. ఈ తరుణంలోనే ఆమె తన పిల్లల బాగోగులు చూసుకోనున్నారు. వీరిలో ఒకరు చిన్న బాబు ఉన్నారు. ఆయనను తన దగ్గరే ఉంచుకుంటూ షాప్ నిర్వహించనున్నారు. అంటే బుటిక్యూ నిర్వహిస్తూనే తన పిల్లల కోసం ప్రత్యేకంగా రెండు గదులు కేటాయిస్తారని అనుకుంటున్నారు.

ఓవైపు బుటిక్యు నిర్వహణతో పాటు మరోవైపు తన పిల్లల బాగోగులు చూసుకునేలా అలేఖ్య రెడ్డి ప్లాన్ వేస్తున్నారు. తారక్ చనిపోయిన రెండు రోజులకే అలేఖ్య రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పిందట. దీంతో అలేఖ్య ధైర్యాన్ని చూసి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు షాక్ అవుతున్నారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

READ ALSO : Movie News in Telugu, Telugu News

Visitors Are Also Reading