Home » ఆలీ ప‌క్క‌న న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌…సంచ‌లన నిజాలు బ‌య‌ట‌పెట్టిన ఎస్వీ కృష్ణారెడ్డి..!

ఆలీ ప‌క్క‌న న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌…సంచ‌లన నిజాలు బ‌య‌ట‌పెట్టిన ఎస్వీ కృష్ణారెడ్డి..!

by AJAY
Ad

న‌టుడిగా ద‌ర్శ‌కుడిగా సంగీత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి. అయితే చాలా కాలం గ్యాప్ త‌ర‌వాత ఎస్వీ కృష్ణా రెడ్డి మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అవుతున్నారు. కాగా తాజాగా ఆయ‌న ఇంట‌ర్య్వూలో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర సమాధానాలు ఇచ్చారు. యాంక‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ తో మీకు గొడ‌వ‌లు ఉన్నాయా…సినిమా షూటింగ్ విషయంలో ఏదో జ‌రిగింద‌ట‌ అని ప్ర‌శ్నించ‌గా ఎస్వీ కృష్ణారెడ్డి స‌మాధానం ఇస్తూ….అలాంటివి ఏమీ లేవంటూ ఎస్వీ కృష్ణా రెడ్డి స‌మాధారం ఇచ్చారు. టీక‌ప్పులో తుఫాన్ లాంటి వార్త‌ల‌ని కొట్టిపారేశారు. ఆ వ‌య‌సు వేర‌ని ఆ వేగం వేర‌ని అందువ‌ల్లే తాము కాస్త ఎక్స్ పోజ్ అయ్యి ఉండ‌వ‌చ్చని చెప్పారు.

Advertisement

Advertisement

త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన వ్య‌క్తి రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు. త‌ను మొద‌ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజేంద్రుడు గ‌జేంద్రుడు సినిమాలో రాజేంద్ర‌ప్రసాద్ హీరోగా న‌టించార‌ని చెప్పారు. త‌ను ద‌ర్శ‌కుడిగా అంగీరించి రాజేంద్ర ప్ర‌సాద్ అవ‌కాశం ఇప్పించారిని…ఆ రుణం ఎప్ప‌టికీ తీర్చుకోలేన‌ని చెప్పారు. ఏవైనా గొడ‌వ‌లు ఉన్నా ముళ్లు తీసిన‌ట్టు తీసేసుకోవాలంటూ స‌మాధానం ఇచ్చారు. ఆ గొడ‌వ‌ల‌ను గుర్తు పెట్టుకోకూడ‌ద‌ని చెప్పారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ అంటే త‌న‌కు చాలా రెస్పెక్ట్ ఉంద‌ని తాను సినిమాలు చేయ‌కముందు…చేసిన త‌ర‌వాత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అంటూ ఆన్స‌ర్ ఇచ్చారు.

also read : అఖండ సినిమాలో దుమ్ము రేపిన “జై బాల‌య్య” సాంగ్ లో గ్రాఫిక్స్ వాడారా..?

తాను తెర‌కెక్కించిన య‌మ‌లీల సినిమాతో అంద‌రూ ఆర్థికంగా చితికిపోయాన‌ని చెప్పారు. అంతే కాకుండా య‌మ‌లీల సినిమాలో న‌టించాల‌ని మొద‌ట సౌంద‌ర్య‌ను సంప్ర‌దించాన‌ని కానీ సౌంద‌ర్య సినిమాలో త‌న‌నే హీరోగా చేయాల‌ని కోరింద‌ని చెప్పారు. క‌థ‌కు అలీనే సెట్ అవుతారు అందువ‌ల్లే అత‌డిని హీరోగా తీసుకున్నా అని చెప్పగా అయితే సినిమా చేయ‌న‌ని సౌంద‌ర్య చెప్పింద‌న్నారు. దాంతో ఆ సినిమాలో ఇంద్ర‌జ‌ను హీరోయిన్ గా తీసుకున్నామ‌ని చెప్పారు.

Visitors Are Also Reading