Home » మరోసారి పరువు తీసుకున్న బ్రాడ్..!

మరోసారి పరువు తీసుకున్న బ్రాడ్..!

by Azhar
Ad

మేము చేస్తా కరెక్ట్.. అవతలి వాళ్ళు చేస్తే తప్పు అనే విధంగా చాలా మంది ప్రవర్తిస్తారు. కానీ అలా చేసే సమయంలో తన పరువువు తానే తీసుకుంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అలంటి దానిలోనే చిక్కుకున్నాడు. అయితే ఇంగ్లాండ్, ఇండియా మహిళల మధ్య నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ ను రన్ అవుట్ చేసింది.

Advertisement

బాల్ వేయకముందే ఇంగ్లాండ్ నాన్ స్ట్రైకర్ క్రీజు దాటడంతో.. దీప్తి ఔట్ చేసింది. కానీ ఈ విషయంలో మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ కూడా ఈ రన్ ఔట్ పైన స్పందించాడు. ఇది రన్ ఔటా.. ఇది ఓ భయానకమైన మార్గం.. ఆటను ముగించానికి అని పోస్ట్ చేసాడు. ఇక ఈ పోస్ట్ చుసిన భారత అభిమానులు స్టువర్ట్ బ్రాడ్ తో ఆదుకోవడం మొదలు పెట్టారు.

Advertisement

ఇది 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో మీ ఇంగ్లాండ్ జట్టు చేసిన దానికంటే భయంకరంగా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ ఫైనల్ మ్యాచ్ లో ఏం జరిగిందో ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు. అలాగే గతంలో చాలాసార్లు స్టువర్ట్ బ్రాడ్ ఔట్ అయినా.. ఎంపైర్ ఇవ్వకపోవడంతో అలానే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ.. దీనినే స్పోర్ట్స్మన్ స్పిరిట్ అంటారా అని ప్రశ్నిస్తున్నారు ఇండియా ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

రోహిత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ధోని..!

ధోని లైవ్.. గుడ్ బై చెప్పడానికేనా..?

Visitors Are Also Reading